Wednesday, May 1, 2019

మహిళా కానిస్టేబుల్ దారుణ హత్య.. చంపింది ఎవరో కాదు.. మరో కానిస్టేబులే..!

సంగారెడ్డి : మహిళా కానిస్టేబుల్ ను దారుణంగా హత్య చేశాడు మరో కానిస్టేబుల్. సదాశివపేట మండలం కోనాపూర్ లో వెలుగుచూసిన ఈ ఘటన జిల్లాలో చర్చానీయాంశంగా మారింది. హత్నూర పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న ప్రకాశ్ కంది మండల కేంద్రానికి చెందినవాడు కాగా.. రామచంద్రాపురం పీఎస్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న మందారిక మేకవనంపల్లికి చెందినవారు. అయితే

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2PNoWul

Related Posts:

0 comments:

Post a Comment