Monday, June 28, 2021

కేంద్రం హెచ్చరికలతో తగ్గిన ట్విట్టర్: తప్పుగా చూపిన భారత పటం తొలగింపు

న్యూఢిల్లీ: భారత భూభాగాలను తప్పుగా చూపుతూ వక్రబుద్ధిని ప్రదర్శించిన ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్‌.. కేంద్రం హెచ్చరికల నేపథ్యంలో దిగివచ్చింది. ప్రభుత్వంతోపాటు దేశ వ్యాప్తంగా పౌరుల నుంచి ట్విట్టర్‌పై ఆగ్రహావేశాలు వ్యక్తం కావడంతో వెనక్కి తగ్గింది. ఆ తప్పుడు మ్యాపును వెబ్‌సైట్ నుంచి తొలగించింది. కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూకాశ్మీర్, లడఖ్‌ను వేరే దేశంగా చూపుతూ.. భారతదేశ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2U31rU5

Related Posts:

0 comments:

Post a Comment