జమ్ము కశ్మీర్.. పైకి సుందరంగా కనిపిస్తోన్న టెన్షన్.. టెన్షన్. రాష్ట్రంగా ఉంటే భద్రత కల్పించలేమని భావించి మోడీ సర్కార్ కేంద్రపాలిత ప్రాంతం చేసింది. అప్పటినుంచి అక్కడ ఉగ్రవాద దాడులు తగ్గుముఖం పట్టాయి. నియంత్రణ రేఖ వెంబడి కూడా దాడులు పెద్దగా లేవు. ఈ క్రమంలో ఎల్లుండి (24వ తేదీన) ప్రధానమంత్రి మోడీ రాజకీయ పార్టీ ప్రతినిధులతో భేటీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TW4uNE
Tuesday, June 22, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment