Tuesday, June 22, 2021

14 రాజకీయ పార్టీ ప్రతినిధులతో మోడీ మీట్.. కశ్మీర్‌లో సెక్యూరిటీ అలర్ట్

జమ్ము కశ్మీర్.. పైకి సుందరంగా కనిపిస్తోన్న టెన్షన్.. టెన్షన్. రాష్ట్రంగా ఉంటే భద్రత కల్పించలేమని భావించి మోడీ సర్కార్ కేంద్రపాలిత ప్రాంతం చేసింది. అప్పటినుంచి అక్కడ ఉగ్రవాద దాడులు తగ్గుముఖం పట్టాయి. నియంత్రణ రేఖ వెంబడి కూడా దాడులు పెద్దగా లేవు. ఈ క్రమంలో ఎల్లుండి (24వ తేదీన) ప్రధానమంత్రి మోడీ రాజకీయ పార్టీ ప్రతినిధులతో భేటీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TW4uNE

0 comments:

Post a Comment