Sunday, October 25, 2020

అన్నాచెల్లెలుగా అద్దె ఇంట్లో: కొస ప్రాణంతో ఆసుపత్రిలో చేర్చిన యువకుడు మాయం: యువతి మృతి

బెంగళూరు: కర్ణాటకలోని ఉడుపిలో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మరణించిన ఉదంత కలకలానికి దారి తీసింది. కొస ప్రాణాలతో ఉన్న ఆ యువతిని ఆసుపత్రికి తీసుకొచ్చిన యువకుడు ప్రస్తుతం కనిపించట్లేదు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. అతని ఆచూకీ లభిస్తే గానీ ఆ యువతి మరణానికి గల అసలు కారణం వెలుగులోకి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/35z57Pl

Related Posts:

0 comments:

Post a Comment