శక్తి పరంగా, విస్తీర్ణం పరంగా భారతదేశం చైనాకంటే పెద్దదిగా ఎదగాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ ఆకాంక్షించారు. అదే సమయంలో ఆక్రమణలకు పాల్పడుతోన్న చైనాపై ఆయన నిప్పులు చెరిగారు. విజయదశమి సందర్భంగా నాగ్ పూర్ లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం నుంచి కరసేవకులను ఉద్దేశించి ఆయన వార్షిక ప్రసంగం చేశారు. కాగా,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37IiAqS
Sunday, October 25, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment