శక్తి పరంగా, విస్తీర్ణం పరంగా భారతదేశం చైనాకంటే పెద్దదిగా ఎదగాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ ఆకాంక్షించారు. అదే సమయంలో ఆక్రమణలకు పాల్పడుతోన్న చైనాపై ఆయన నిప్పులు చెరిగారు. విజయదశమి సందర్భంగా నాగ్ పూర్ లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం నుంచి కరసేవకులను ఉద్దేశించి ఆయన వార్షిక ప్రసంగం చేశారు. కాగా,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37IiAqS
చైనా కంటే పవర్ఫుల్గా భారత్ - ఆర్ఎస్ఎస్ చీఫ్ ఆకాంక్ష - అసలు నిజం భగవత్కు తెలుసన్న రాహుల్
Related Posts:
మే 31 వరకూ అక్కడ లాక్డౌన్ పొడిగింపు: చేయి దాటిపోయినట్టే: రోజూ వందల్లో పాజిటివ్ కేసులున్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా ప్రస్తుతం అమల్లో ఉన్న 14 రోజుల మూడోదశ లాక్డౌన్ ఆదివారం నాటితో ముగి… Read More
మళ్లీ జీరో నుంచి ఆరంభించాల్సిందే: స్వస్థలాలకు వెళ్లినా.. ఆకలితో పస్తులుండాల్సిందేపాట్నా: కరోనా వైరస్ లక్షలాది మంది వలస కార్మికుల పొట్ట కొట్టింది. వాళ్లను రోడ్ల మీద పడేసింది. నిలువ నీడ లేకుండా చేసింది. కాలే ఎండల్లో.. ఖాళీ కడుపులతో వ… Read More
తిరుమల శ్రీవారి ఆలయం క్యూలైన్లలో భారీ మార్పులు: భక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..తిరుపతి: ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా లాక్డౌన్ను అమలు చేస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని ఆలయాలు మూతపడ్… Read More
రెడ్లైట్ చూడనిదే గొంతు దిగదంటూ.. బాబుకు విజయసాయి, జగన్కు పద్మశ్రీ.. రాజన్న రాజ్యంపై కౌంటర్లు..ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసులతోపాటు వైరస్ వ్యాప్తిపై రాజకీయ విమర్శలూ పెరిగాయి. చంద్రబాబు లూటీచేసి వదిలేసిన రాష్ట్రాన్ని.. సీఎం జగన్ కోలుకునేలా… Read More
ఆగని మృత్యు ఘోష.. కంటతడి పెట్టించేలా.. మరో వలస కార్మికుడి మృతి..ఎంత గోస.. ఎంత దు:ఖం.. ఎంత దయనీయం.. వేల కి.మీ కాలినడకన సాగిపోతున్న వలస కూలీ పాదాల రక్తపు మరకలు ఈ దేశ ముఖచిత్రంపై నుంచి ఎన్నటికీ తుడిచేయలేనివి. కరోనా లా… Read More
0 comments:
Post a Comment