Sunday, October 25, 2020

చిరాగ్ వ్యూహమా... బీజేపీ లోపాయకారి ఒప్పందమా... బీహార్‌ ఓటర్లలో బిగ్ కన్ఫ్యూజన్...

బీహార్ ఎన్నికల్లో ఈసారి బీజేపీ ఓటర్లు తీవ్ర గందరగోళంలో ఉన్నారు. ఈ గందరగోళానికి ప్రధాన కారణం చిరాగ్ పాశ్వాన్. ఎన్టీయే కూటమి నుంచి తప్పుకుని సొంతంగా పోటీ చేస్తున్నప్పటికీ... తాము ఇప్పటికీ బీజేపీ మిత్రపక్షమే అన్నట్లుగా వ్యవహరిస్తోంది లోక్ జనశక్తి పార్టీ. పైగా బీజేపీతో కలిసి పోటీ చేస్తున్న జేడీయూని ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తోంది. దీంతో ముఖ్యమంత్రి,జేడీయూ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mppOEt

0 comments:

Post a Comment