విశాఖ గీతం యూనివర్సిటీ కూల్చివేతలు రాజకీయ కక్ష సాధింపులో భాగమేనని టీడీపీ ఆరోపిస్తున్న నేపథ్యంలో మంత్రి బొత్స సత్య నారాయణ... ఆ ఆరోపణలను తోసిపుచ్చారు. తమకు ఎవరి మీదా కక్ష సాధించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఆక్రమించుకున్న భూములను గీతం యూనివర్సిటీ తిరిగి ప్రభుత్వాన్ని అప్పగిస్తే బాగుండేదని అన్నారు. చంద్రబాబు బంధువులు అయినంత మాత్రానా ఆక్రమణలకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Hr8Gzo
చంద్రబాబు బంధువులైతే ఏంటి... వదిలేయాలా... గీతం నిర్మాణాల కూల్చివేతలపై బొత్స
Related Posts:
ప్రియుడితో వెళ్లిపోయిన తల్లి, తండ్రి దూరం, సొంత చెల్లెలి మీద అన్న లైంగిక దాడి, తప్పించుకుని !చెన్నై: ఇంటిలో తనతో పాటు కలిసి నివాసం ఉంటున్న సొంత సోదరి మీద అన్న లైంగిక దాడి చేశాడు. గత కొంత కాలంగా సొంత సహోదరిని లైంగిక వేదింపులకు గురి చేసిన అన్న వ… Read More
నిర్భయ ఘటన: నిందితులకు ఉరిశిక్ష ఖరారు తేదీ మళ్లీ వాయిదా..ఎప్పుడంటే..?న్యూఢిల్లీ: నిర్భయ ఘటనలో శిక్ష నుంచి తప్పించుకునేందుకు నిందితులు చివరినిమిషంలో అన్ని అస్త్రాలను ప్రయోగిస్తున్నారు. ఈ క్రమంలోనే నలుగురు నిందితుల్లో ఒకర… Read More
‘కరోనా’పై ఆందోళన వద్దు, ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది: వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్కరోనా వైరస్ (కోవిడ్-19) ఆందోళన చెందొద్దని తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. రాష్ట్రంలో పాజిటివ్ కేసు నమోదైనా నేపథ్యంలో వైద్య… Read More
పార్లమెంటు సమావేశాలు: బీజేపీ, విపక్షాల వాగ్వాదం, తోపులాటతో తీవ్ర గందరగోళంన్యూఢిల్లీ: సోమవారం ప్రారంభమైన పార్లమెంటు రెండో విడత సమావేశాల్లో అధికార, విపక్ష సభ్యులు గందరగోళం సృష్టించారు. ఇటీవల చోటు చేసుకున్న ఢిల్లీ అల్లర్లపై లో… Read More
కేటీఆర్ ఫామ్హౌస్ దగ్గర రచ్చ.. వీడియో తీస్తూ రేవంత్ హల్చల్.. సంచలన ఆరోపణలురంగారెడ్డి జిల్లా గండిపేట చెరువుకు సమీపంలోని జన్వాడాలో మంత్రి కేటీఆర్ కు చెందినట్లు భావిస్తోన్న ఫామ్ హౌజ్ వద్ద కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, కొండా వి… Read More
0 comments:
Post a Comment