గుంటూరు: అసెంబ్లీ మాజీ స్పీకర్, దివంగత కోడెల శివప్రసాద్ రావు కుమారుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు కోడెల శివరాంకు ఊరట లభించింది. ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. ఈ మేరకు మంగళగిరిలోని జిల్లా న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. అసెంబ్లీ ఫర్నిచర్ ను అక్రమంగా తన సొంత అవసరాల కోసం వినియోగించుకున్నారనే కేసులో శివరాంపై కేసు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OB4Pkf
Wednesday, October 9, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment