ఒంటికాలితో వీల్ చైర్పై తిరుగుతూ, ఉద్దండ పిండాలైన మోదీ-షా ద్వయాన్ని ఢీకొట్టి, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అపూర్వ విజయంసాధించిన తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఇంకా చిక్కులు ఎదుర్కొంటున్నారు. మొత్తం 294 అసెంబ్లీ స్థానాలకుగానూ 213సీట్లను గెల్చుకుని వరుసగా మూడోసారి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దమైనా, సొంత సీటు నందిగ్రామ్ లో ఓటమి దీదీకి ఇబ్బందికర పరిణామంగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/338RVA1
దీదీకి ఈసీ షాక్: నందిగ్రామ్ రీకౌంటింగ్ లేదు -రాత్రికి మమత రాజీనామా, కొత్త సీఎంకు గవర్నర్ సిఫార్సు?
Related Posts:
ఇద్దరు ప్రియులు... ఒక భర్త... ! అడ్డువస్తున్నాడని హత్యాయత్నం చేసిన భార్య..!!మానష్యుల్లో మానవత్వం కరువుతుంది. ఆధునిక సమాజంలో హత్యలు నేరాలు చేయడమే లక్ష్యంగా స్త్రీలు , పురుష తేడా లేకుండా కొనసాగుతున్నాయి. మనుషుల అవసరాల్లో ఆడ, మగ … Read More
ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని గోకుతున్నారు: అమరావతి రాజధానికి..కమలానందభారతి మద్దతురాజధానికి శంకుస్థాపన జరిగినరోజే అమరావతి ప్రాంతంలో అమరాంబికా పరమేశ్వరి అమ్మవారు వెలిసినట్లుగా భావించాలని, రాజధాని నిర్మాణాన్ని ఎవరూ అడ్డుకోలేరని హిందూ … Read More
రాజధాని నిర్మాణంపై లీకులు కాకుండా నివేదిక బహిర్గతం చేయాలి.. రాఘవులుఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం , అధికారిక వికేంద్రీకరణపై వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాస్పదంగా మారిన విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలోనే పలు రాజకీ… Read More
అవమానించారంటూ... విమానం దిగని ఎంపీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్... 45ని\" ఆలస్యం..!!వివాదస్పద భోపాల్ బీజేపీ ఎంపీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ తాను ప్రయాణిస్తున్న విమానంలో నుండి దిగనంటూ ఎయిర్పోర్టు అధికారులకు చమటలు పట్టించారు. తానో ఎంపీ అని … Read More
సీఏఏ నిరసన: మృతి చెందిన ఇద్దరికి రూ. 10 లక్షల పరిహారం ప్రకటించిన యడ్యూరప్పబెంగళూరు: పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్సీలను వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కర్ణాటక రాష్ట్రంలోని నిరసన ప్రదర్… Read More
0 comments:
Post a Comment