బెంగళూరు: పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్సీలను వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కర్ణాటక రాష్ట్రంలోని నిరసన ప్రదర్శనలు వెల్లువెత్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ ఎత్తున నిరసనకారులు ఆందోళనలకు దిగారు. మంగళూరులో నిరసనకారులు విధ్వంసానికి దిగుతుండటంతో పోలీసులు వారిపై లాఠీఛార్జీ చేసి, కాల్పులు జరిపారు. దీంతో ఇద్దరు నిరసనకారులు మృతి చెందారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34JUZ49
సీఏఏ నిరసన: మృతి చెందిన ఇద్దరికి రూ. 10 లక్షల పరిహారం ప్రకటించిన యడ్యూరప్ప
Related Posts:
విజయసాయి రెడ్డికి మర్యాదగా చురకలంటించిన బాలయ్య చిన్నల్లుడు .. ఏమన్నారంటేనందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్ ఆస్తులను ఆంధ్రా బ్యాంక్ వేలం వెయ్యనుందని, నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు, విశాఖ టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీభ… Read More
హమ్మయ్య.. ఎట్టకేలకు సమ్మె తప్పింది... డిమాండ్లకు యాజమాన్యం ఓకే...హమ్మయ్య.. మరో సమ్మె తప్పింది. యాజమాన్యంతో విద్యుత్ కార్మిక సంఘాల చర్చలు సఫలమయ్యాయి. కార్మిక సంఘాల డిమాండ్లు ఆమోదయోగ్యమని యాజమాన్యం సంకేతాలు ఇచ్చాయి. ద… Read More
ఆ విషయంలో జగన్ కన్నా పవన్ బెటర్ ..! తెలంగాణ ఆర్టీసి కార్మికుల ప్రశంసలందుకున్నగబ్బర్ సింగ్..!!హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసి ఉద్యోగలోకంతో పాటు సామాన్య ప్రజానీకం జనసేన అధినేత పవన్ కళ్యాన్ పైన ప్రశంసలు కురిపిస్తున్నారు. తెలంగాణలో ఆర్టీసి కార్మికుల స… Read More
బ్రేకింగ్: గుజరాత్లో కూలిన భవంతి... శిథిలాల కింద చిక్కుకున్న కార్మికులుగుజరాత్లో ఘోర విషాదం చోటుచేసుకుంది. వడోదరలోని శిథిలావస్తలో ఉన్న ఓ భవంతి ఒక్కసారిగా కుప్పకూలింది. భవంతి కూలడంతో ఆ శిథిలాల కింద చాలామంది కార్మికులు చిక… Read More
నేను యూపీ నుంచే కానీ.. ఏపీ కోసమే మాట్లాడుతున్నా: ఎంపీ జీవీఎల్విజయవాడ: తాను రాజ్యసభకు ఉత్తరప్రదేశ్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నప్పటికీ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల గురించే మాట్లాడుతున్నానని భారతీయ జనతా పార్ట… Read More
0 comments:
Post a Comment