ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం , అధికారిక వికేంద్రీకరణపై వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాస్పదంగా మారిన విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలోనే పలు రాజకీయ పార్టీలు రాజధాని మార్పును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దీంతో రాష్ట్రంలోని ప్రతిపక్ష టీడీపీతోపాటు , బీజేపీ, జనసేనకు తోడు వామపక్ష పార్టీలు కూడ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. దీంతో సీపీఎం పోలీట్ బ్యూరో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SjWeVc
Sunday, December 22, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment