Monday, May 10, 2021

ఎవరెస్ట్ అధిరోహకులూ ఖాళీ ఆక్సిజన్ ట్యాంక్స్ తిరిగి తీసుకురండి: కరోనా బాధితుల కోసం నేపాల్ రిక్వెస్ట్

ఖాట్మాండ్: నేపాల్ దేశంలోనూ కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. దీంతో కరోనా బాధితులు పెరిగిపోయి ఆక్సిజన్ కొరత ఏర్పడింది. ఈ క్రమంలో ఆక్సిజన్ సిలిండర్ల లభ్యత కోసం నేపాల్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే పలు చర్యలు తీసుకున్న ప్రభుత్వం తాజాగా, మరో కీలక నిర్ణయం తీసుకుంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3uIs7Hm

Related Posts:

0 comments:

Post a Comment