న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ఉధృతిలో భారీగా తగ్గుదల కనిపించింది. వరుసగా రెండోరోజు కూడా కేసులు తగ్గుముఖం పట్టాయి. కొద్దిరోజులుగా నాలుగు లక్షలకు పైగా కొత్త కేసులు నమోదవుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో తాజాగా వాటి సంఖ్య తగ్గడం ఊరటనిస్తోంది. నాలుగైదు రోజులతో పోల్చుకుంటే మరణాల సంఖ్య కూడా తగ్గినట్టే. సోమవారం నాటి బులెటిన్తో పోల్చుకుంటే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3f8fG0J
Monday, May 10, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment