బెంగళూరు: జనతాదళ్ (సెక్యులర్) సీనియర్ నాయకుడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్ డీ కుమారస్వామి మరోసారి బహిరంగ సభలో భోరుమన్నారు. తన కుమారుడిని ఎలా ఓడించగలిగారని ఆయన ఓటర్లను ప్రశ్నించారు. తనకు పదవులు ముఖ్యం కాదని, ప్రజల ప్రేమాభిమానాలే కావాలని కన్నీరు పెట్టుకున్నారు. ప్రజలకు తాను ఎలాంటి ద్రోహం చేశానో అర్థం కావట్లేదని ఆయన విలపించారు. కర్ణాటకలోని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2qOVT1f
నా కుమారుడిని మీరే ఓడించారు: బహిరంగ సభలో భోరుమన్న మాజీ ముఖ్యమంత్రి
Related Posts:
బీజేపీ , నిజామాబాద్ ఎంపీ అరవింద్ ముందుంది అసలు టాస్క్ .. ఇల్లలకగానే పండుగ కాదునిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి ఎంపీగా విజయం సాధించిన ధర్మపురి అరవింద్ ఇల్లలకగానే పండగ కాదు అని అంటున్నారు నిజామాబాద్ ప్రజలు. ఎందుకంటే తెలంగాణ… Read More
నేడు సీడబ్ల్యూసీ సమావేశం... అధ్యక్ష పదవికి రాహుల్ రాజీనామా..?ఢిల్లీ: లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఘోర పరాజయం చూసిన కాంగ్రెస్ పార్టీ ఓటమికి గల కారణాలను ఆత్మపరిశీలన చేసుకుంటోంది. ఇందులో భాగంగానే శనివారం కాంగ్రెస్… Read More
నైషధం శివరామ శాస్త్రి జ్యోతిష్యం మానేస్తారా... టీడీపీ ఓటమి, పవన్ గెలవలేదుఏపీలో ఎన్నికలు ముగిసినతర్వాత ఫలితాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రముఖ వాస్తు, జ్యోతిష్య, మంత్ర శాస్త్రనిపుణుడు నైషధం శివరామశాస్త్రి. ఈ ఎన్నికల్లో ఏపీలో … Read More
జగన్పై దాడి కేసులో నోరు విప్పిన కోడి కత్తి శ్రీను : అది ప్రమాదమే.. నన్ను కాపాడింది జగనే!కోడి కత్తి కేసులో ఏడు నెలల పాటు జైలు శిక్ష అనుభవించి బెయిల్పై రాజమండ్రి సెంట్రల్ జైలు పై విడుదలయ్యాడు శ్రీనివాస్. తాను ఎయిర్పోర్టులో కుక్గా పనిచేస్… Read More
ఏపీలో రామరాజ్యం ప్రారంభమైంది .. జగన్ సీఎం కావటంపై రమణ దీక్షితులుఆంధ్రప్రదేశ్లో రాక్షస పాలన అంతమైందని, రామరాజ్యం ప్రారంభమైందని టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు పేర్కొన్నారు . రమణ దీక్షితులు తిరుమలలో విలేక… Read More
0 comments:
Post a Comment