బెంగళూరు: జనతాదళ్ (సెక్యులర్) సీనియర్ నాయకుడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్ డీ కుమారస్వామి మరోసారి బహిరంగ సభలో భోరుమన్నారు. తన కుమారుడిని ఎలా ఓడించగలిగారని ఆయన ఓటర్లను ప్రశ్నించారు. తనకు పదవులు ముఖ్యం కాదని, ప్రజల ప్రేమాభిమానాలే కావాలని కన్నీరు పెట్టుకున్నారు. ప్రజలకు తాను ఎలాంటి ద్రోహం చేశానో అర్థం కావట్లేదని ఆయన విలపించారు. కర్ణాటకలోని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2qOVT1f
నా కుమారుడిని మీరే ఓడించారు: బహిరంగ సభలో భోరుమన్న మాజీ ముఖ్యమంత్రి
Related Posts:
సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బిజెపి వస్తే : పీపుల్స్ అలయెన్స్ పైనే దృష్టి : ఢిల్లీ కి చంద్రబాబు..!ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ వెళ్ళారు. కేంద్రంలోని నాన్ బిజెపి పార్టీల నేతలతో సమావేశం కానున్నారు. మరో వారంలో ఎన్నికల షెడ్యూల్ రానున్న పరిస… Read More
ధనాధన్ 'ధనోవా'.. ఉగ్రశిబిరాలపై దాడుల్లో ఆయనే కీలకమా?ఢిల్లీ : దాయాదికి చుక్కలు చూపించింది భారత సైన్యం. 40 మందికి పైగా జవాన్లను పొట్టన పెట్టుకుంటే చూస్తూ కూర్చుంటామా అనే రీతిలో జవాబిచ్చింది. శాంతి శాంతి అ… Read More
వీఆర్వోలకు లంచం ఇవ్వాలని రైతుల భిక్షాటన.. భూపాలపల్లి ఘటన మరువకముందే మరో అవినీతి భాగోతంతెలంగాణ సర్కార్ రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్న నేపథ్యంలో తాతల కాలం నుండి సాగుచేస్తున్న భూములకు పట్టాదారు పాసు పుస్తకాలు లేని రైతులు వీఆర్వో ల చుట్… Read More
పాక్ వక్రబుద్ధి ... భారత్ సర్జికల్ స్ట్రైక్ చేసి కొన్ని గంటలైనా కాక ముందే కవ్వింపు చర్యలుభారత్ సర్జికల్ స్ట్రైక్ చేసి ఉగ్ర మూకలను అంతమొందించింది. పుల్వామా ఘటనకు ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్థాన్ ఉగ్రమూకలను అంతమొందించి పది గంటలైనా కాకముందే… Read More
పాక్కు చెప్పి చూశాం వినలేదు ..ఇప్పుడు అనుభవిస్తోంది: సర్జికల్ స్ట్రైక్స్ పై చైనాలో సుష్మాచైనా: పుల్వామా ఉగ్రదాడుల తర్వాత భారత్ పాక్ పై చేసిన సర్జికల్ స్ట్రైక్స్ 2 సమర్థించుకున్నారు విదేశాంగా మంత్రి సుష్మా స్వరాజ్. ప్రస్తుతం చైనాలో పర్యటిస్… Read More
0 comments:
Post a Comment