తిరుపతి: రుయా హాస్పిటలో సోమవారం ఆక్సిజన్ అందక 11 మంది మృతి చెందిన ఘటనపై మృతుల కుటుంబ సభ్యులు బంధువులు స్పందించారు. ప్రభుత్వం, వైద్య సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో భవిష్యత్తు ఉన్న యువకులు మృతి చెందడంపై కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. అంతా చూస్తుండగానే తమ వారు ఊపిరి అందక గిలగిల కొట్టుకుంటూ మరణించారని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33uWsNz
Tirupati రుయా మృతుల సంఖ్యపై ప్రభుత్వం తప్పుడు లెక్కలు: కోర్టును ఆశ్రయిస్తాం: అంతా ఐదునిమిషాల్లోనే..!
Related Posts:
ఫ్లైట్లో ఆమె మందేసి, చిందేసి.. జైలుపాలైంది..! కాని.. వచ్చి రాగానే..!న్యూఢిల్లీ : ఆమె ఇంగ్లాండ్కు చెందిన ప్రముఖ న్యాయవాది. వయసు 50 ఏళ్లు.. దీంతోపాటు ఆమె అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ లాయర్ కూడా. కానీ ఇంటర్నేషనల్ ఫ్లైట్… Read More
నైనిటాల్ బ్యాంకులో 130 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలనైనిటాల్ బ్యాంకులో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 130 ప్రొబేషనరీ ఆఫీసరన్స్ క్రెడిట్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చే… Read More
ఆయా రంగాల వృద్ధి కోసం తీసుకుంటున్న చర్యలేవీ..!! 7 శాతం జీడీపీ ఎలా సాధ్యమని చిదంబరం ప్రశ్నన్యూఢిల్లీ : ఆర్థిక సర్వేపై విపక్ష కాంగ్రెస్ పార్టీ పెదవి విరిచింది. ఆయా రంగాలవారీగా వృద్ధి కోసం తీసుకుంటున్న చర్యలను వివరించలేదని మండిపడింది. ఆర్థిక … Read More
జగన్ అవినీతి రాజ్యానికి రాజు: మీ కోరిక అదేనా: ఎమ్మెల్సీ అశోక్బాబు సంచలన వ్యాఖ్యలు..!ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ ఎమ్మెల్సీ అశోక్బాబు సంచలన వ్యాఖ్యలు చేసారు. జగన్ను అవినీతి రాజ్యానికి రాజుగా అభివర్ణించారు. హౌసింగ్ విషయంలో జగ… Read More
మొబైల్ తీసుకోబోయి... కిందపడి రెండు ముక్కలయిన యువతిసెల్ఫోన్ మనిషికి ఎంత నిత్యవసరంగా మారిందో అందరికి తెలిసిందే...దాని అవసరం ఉన్నా.. లేకపోయినా...ఖచ్చితంగా మాత్రం ఫోన్ చేతిలో ఉండాలి..ఈనేపథ్యంలోనే ఫోన్ మా… Read More
0 comments:
Post a Comment