తిరుపతి: రుయా హాస్పిటలో సోమవారం ఆక్సిజన్ అందక 11 మంది మృతి చెందిన ఘటనపై మృతుల కుటుంబ సభ్యులు బంధువులు స్పందించారు. ప్రభుత్వం, వైద్య సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో భవిష్యత్తు ఉన్న యువకులు మృతి చెందడంపై కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. అంతా చూస్తుండగానే తమ వారు ఊపిరి అందక గిలగిల కొట్టుకుంటూ మరణించారని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33uWsNz
Monday, May 10, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment