Wednesday, November 27, 2019

రాష్ట్రపతి కార్యాలయంపై దౌర్జన్యమా?: ‘మహా’ బీజేపీ తీరుపై చిదంబరం ఫైర్

న్యూఢిల్లీ: మహారాష్ట్రలో గత శనివారం బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వ్యవహారంపై మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరం తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న తీహార్ జైలులో ఉన్న విషయం తెలిసిందే. మహా ట్విస్టులు: మళ్లీ మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్! శరద్ పవార్‌తో భేటీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33kgbgg

0 comments:

Post a Comment