Wednesday, November 27, 2019

శివసేనపై అమిత్ షా నిప్పులు.. అధికార దాహంతోనే, సీఎం, 50-50పై హామీ ఇవ్వలేదని వెల్లడి

శివసేనపై బీజేపీ చీఫ్ అమిత్ షా నిప్పులు చెరిగారు. అధికార దాహంతోనే ఆ పార్టీ కాంగ్రెస్-ఎన్సీపీతో చేతులు కలిపిందని దుయ్యబట్టారు. బుధవారం ట్విట్టర్‌లో శివసేన వైఖరిని ఎండగడుతూ వరస ట్వీట్లు చేశారు. శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ కూటమికి ప్రణాళిక లేదని.. పదవే వారికి ముఖ్యమని మండిపడ్డారు. అంతేకాదు ఎన్నికలకు ముందు తాము పదవులపై శివసేనకు ఎలాంటి హామీలు ఇవ్వలేదని చెప్పారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33pZdgk

Related Posts:

0 comments:

Post a Comment