శివసేనపై బీజేపీ చీఫ్ అమిత్ షా నిప్పులు చెరిగారు. అధికార దాహంతోనే ఆ పార్టీ కాంగ్రెస్-ఎన్సీపీతో చేతులు కలిపిందని దుయ్యబట్టారు. బుధవారం ట్విట్టర్లో శివసేన వైఖరిని ఎండగడుతూ వరస ట్వీట్లు చేశారు. శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ కూటమికి ప్రణాళిక లేదని.. పదవే వారికి ముఖ్యమని మండిపడ్డారు. అంతేకాదు ఎన్నికలకు ముందు తాము పదవులపై శివసేనకు ఎలాంటి హామీలు ఇవ్వలేదని చెప్పారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33pZdgk
శివసేనపై అమిత్ షా నిప్పులు.. అధికార దాహంతోనే, సీఎం, 50-50పై హామీ ఇవ్వలేదని వెల్లడి
Related Posts:
హెవీ ట్రాఫిక్తో అందరికీ బీపీలు, అదే ట్రాఫిక్తో ప్రాణాలతో బయటపడిన సచిన్, హమ్మయ్యా!న్యూఢిల్లీ: ట్రాపిక్ ఇబ్బందులతో ప్రతిరోజు చాల మంది నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం మనం చూస్తూనే ఉన్నాం. ట్రాఫిక్ చిక్కులతో చాల మందికి బీపీ పెరిగిపో… Read More
వైసీపీతో సహా అన్నిపార్టీలు పొత్తు కోసం: ఎంపీలు..ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు : సుజనా చౌదరి..!ఏపీలో అధికార వైపీపీలో అధికార వైసీపీ సహా ముఖ్యమైన పార్టీలు బీజేపీతో కలిసి నడవటానికి సిద్దంగా ఉన్నాయని కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి చెప్పారు. అదే విధం… Read More
అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడు ప్రజలు అద్భుతాన్ని చూస్తారు..నాది గ్యారంటీ: తలైవా సంచలనంచెన్నై: దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ తన రాజకీయ అరంగేట్రంపై మరోసారి సంచలన ప్రకటన చేశారు. పూర్తి స్థాయి రాజకీయాల్లో ఉండీ, లేనట్టుగా, ఉన్నారో, లేదో … Read More
సీఎం చెప్పినప్పుడే ఉద్యోగాల్లో చేరి ఉంటే బాగుండేది... సమ్మె విరమణపై కార్మికుల్లో విభేదాలుఆర్టీసీ సమ్మె విరమణపై కార్మిక యూనియన్ల మధ్య అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయి. ఇన్ని రోజులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమ్మె నిర్వహించిన నేతలు ఎం సాధించా… Read More
‘Insult to nation’:రక్షణశాఖ పార్లమెంటరీ కమిటీలో ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ నియామకంపై కాంగ్రెస్ ఫైర్రక్షణశాఖ పార్లమెంటరీ కమిటీలో ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ను నియమించడంపై విపక్ష కాంగ్రెస్ పార్టీ ఒంటికాలిపై లేచింది. వివాదాస్పద నేతకు రక్షణశాఖ కమిటీలో చోటు ఇవ్… Read More
0 comments:
Post a Comment