ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి సిద్ధమైంది. ‘మహా వికాస్ అఘాడీ'గా రూపుదిద్దుకున్న ఈ కూటమి ఇప్పటికే శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రేను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక మంత్రి పదవులపై ఈ పార్టీలు దృష్టి సారించాయి. మహా ట్విస్టులు: మళ్లీ మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్! శరద్ పవార్తో భేటీ తర్వాత మారిన సీన్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2qPPrHk
శివసేనకే ప్రాధాన్యం: ఆ మూడు పార్టీలకు మంత్రి పదవుల పంపకాలు ఇలా
Related Posts:
ఆదివాసీలకు బాసటగా .. కరోనాపై పోరాటంలో ఎమ్మెల్యే సీతక్క.. ఏం చేస్తున్నారంటే !!ములుగు ఎమ్మెల్యే దనసరి అనసూయ అలియాస్ సీతక్క లాక్ డౌన్ తో తిప్పలు పడుతున్న ములుగు నియోజక వర్గ గూడేలలో ఆదివాసీల కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు. ఒకపక్క క… Read More
Corna Lockdown: డ్రోన్లకు క్రికెట్ కామెంట్రీ, తుపాకి కాల్పులు, దెబ్బకు దౌడ్, వైరల్ వీడియో!తిరువనంతపురం/ గురువాయర్: కరోనా వైరస్ ను (COVID 19) అరికట్టడానికి దేశం మొత్తం లాక్ డౌన్ విధించినా ప్రజలు ఏమాత్రం చెప్పిన మాట వినడం లేదు. ఎప్పుడు పడితే … Read More
లాక్డౌన్ పొడగింపే! ఇక మునుపటిలా ఉండదు: కరోనా కట్టడిపై తేల్చేసిన నరేంద్ర మోడీన్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్డౌన్పై ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనావైరస్ కట్టడి కోసం ప్రభుత్వ… Read More
అనంతపురం జిల్లాలో నలుగురు వైద్యసిబ్బందికి కరోనా పాజిటివ్- కలెక్టర్ ప్రకటనఏపీలో కరోనా వైరస్ కేసులు ఇప్పటివరకూ ఢిల్లీతో పాటు విదేశాలకు వెళ్లి వచ్చిన వారికి, సమీప బంధువులకు, సన్నిహితులకు మాత్రమే పరిమితం కాగా... ఇవాళ అనంతపురం జ… Read More
మెడ్ టెక్ జోన్ క్రెడిట్ కోసం వైసీపీ, టీడీపీ ఆరాటం.. నిన్న మొన్నటి వరకూ..విశాఖలో గత టీడీపీ హయాంలో ప్రారంభమైన ఏపీ మెడ్ టెక్ జోన్ పై జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. టీడీపీ ప్రారంభించిన మెడ్ జోన్ లో అక్రమాలు జరుగుతున్నాయని, తమకు క… Read More
0 comments:
Post a Comment