Thursday, March 19, 2020

రేపటిలోగా బలం నిరూపించుకోండి: మధ్యప్రదేశ్ సర్కారుకు తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి రేపటితో తెరపడనుంది. మధ్యప్రదేశ్‌లోని కమల్ నాథ్ ప్రభుత్వం శుక్రవారం(మార్చి 20) సాయంత్రం 5 గంటలలోగా బలనిరూపణ పరీక్ష ఎదుర్కోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బలనిరూపణకు ఆదేశించాలంటూ బీజేపీ వేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది. అంతేగాక, అసెంబ్లీలో బలనిరూపణ పరీక్షను వీడియో తీయాలని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33xSSRH

Related Posts:

0 comments:

Post a Comment