న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి రేపటితో తెరపడనుంది. మధ్యప్రదేశ్లోని కమల్ నాథ్ ప్రభుత్వం శుక్రవారం(మార్చి 20) సాయంత్రం 5 గంటలలోగా బలనిరూపణ పరీక్ష ఎదుర్కోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బలనిరూపణకు ఆదేశించాలంటూ బీజేపీ వేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది. అంతేగాక, అసెంబ్లీలో బలనిరూపణ పరీక్షను వీడియో తీయాలని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33xSSRH
రేపటిలోగా బలం నిరూపించుకోండి: మధ్యప్రదేశ్ సర్కారుకు తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు
Related Posts:
హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సీఎస్ఐఎఫ్సీఐఎస్ఎఫ్లో పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా429 హెడ్ కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థుల… Read More
అక్కడ రూ.2000, రూ.500, రూ.200 నోట్లు రద్దు: సెంట్రల్ బ్యాంక్ నోటీసులుఖాట్మాండ్: నేపాల్లో భారత కరెన్సీలోని రూ.100 కంటే ఎక్కువ విలువ కలిగిన నోట్లను నిషేధిస్తున్నట్లు నేపాల్ దేశ సెంట్రల్ బ్యాంక్ ఆదేశాలు జారీ చేసింది. రూ.1… Read More
అది ఫెడరల్ ఫ్రంట్ కాదు.!ఫెడప్ ఐన ఫ్రంట్..!కేసీఆర్ కూటమి పై మండిపడ్డ రాములమ్మ..!!హైదరాబాద్ : తెలంగాణ రాజకీయాలపట్ల, తెలంగాణ ముఖ్యమంత్రి పట్ల కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్, స్ఠార్ క్యాంపెయినర్ విజయశాంతి మరో సారి మండిపడ్డారు. దేశంల… Read More
వారెవ్వా క్యాబాత్ హై: అతిథులకు స్వయంగా భోజనం వడ్డించిన మమతా బెనర్జీ..ఫోటో వైరల్కోల్ కతా : సాధారణంగా రాజకీయ నాయకుల జీవితం గురించి తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది. తెరముందు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే పొలిటీషియన్స్ తెరవెనక వారి జీవి… Read More
'పవన్ కళ్యాణ్ గాలి కూడా మారింది, అందుకే చంద్రబాబు పాలిష్, ఎన్నికల్లో ఆశ్చర్యపోయే ఫలితాలు'విశాఖపట్నం/అమరావతి: తాను పార్టీ మారుతున్నట్లుగా వస్తున్న ప్రచారాన్ని బీజేపీ శాసన సభా పక్ష నేత విష్ణు కుమార్ రాజు సోమవారం ఖండించారు. ఈ సందర్భంగా తెలుగు… Read More
0 comments:
Post a Comment