నెల్లూరు: జిల్లాలోని వింజమూరు మండలం చండ్రపడియాలో విషాద ఘటన చోటు చేసుకుంది. రసాయనిక పరిశ్రమలో గ్యాస్ లీకై ముగ్గురు కార్మికులు మరణించారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గ్యాస్ లీకేజీకి గల కారణాలు తెలియాల్సి ఉంది. పిడుగుపాటుకు ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి కర్నూలు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3xZMWjn
కెమికల్ ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్: ముగ్గురు కార్మికులు మృతి, మరొకరి పరిస్థితి విషమం
Related Posts:
58కి బదులు 74 మందితో భద్రత, చంద్రబాబుకు భద్రత తగ్గించలేదన్న ఏపీ సర్కార్..అమరావతి : ఏపీ మాజీ సీఎం చంద్రబాబు భద్రత రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. మావోయిస్టులు, ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో భద్రత తగ్గించా… Read More
శ్రీలంకలో బాంబు పెలుళ్లలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఐజీతో పాటు ఢిఫెన్స్ సెక్రటరీ అరెస్ట్..శ్రీలంక బాంబు పేలుళ్లలో స్థానిక పోలీసుల హస్తం కూడ ఉందా...పోలీసుల నిర్లక్ష్యం వల్లే టెర్రరిస్టులు రెచ్చిపోయారా...అంత పెద్ద ఉన్మాదం జరుగుతుంటే పోలీసు ఉన… Read More
మూతపడ్డ ఐదు ఎరువుల పరిశ్రమలకు లైన్ క్లియర్.. 37 వేల కోట్లకు పైగా కేటాయించనున్న కేంద్రంఢిల్లీ : మూతపడ్డ ఐదు ఎరువుల పరిశ్రమలను తిరిగి తెరిపించేలా లైన్ క్లియరైంది. ఆ మేరకు కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. యూరియా దిగుమతులను తగ్గించే క్రమంలో… Read More
థరూర్ వర్సెస్ టిక్టాక్ : ఆరోపణలు అసంబద్ధమని కౌంటర్న్యూఢిల్లీ : సమాచారాన్ని సేకరించి, చైనాకు టిక్టాక్ అందిస్తోందనే కాంగ్రెస్ నేత శశిథరూర్ చేసిన ఆరోపణలను ఆ సంస్థ ఖండించింది. ఆరోపణలన్నీ అవాస్తవమని తోసిప… Read More
తుక్కుగా మారనున్న భారత కీర్తి \"విరాటం\"...అది లేకుండా మేమెక్కడంటున్న నేవీఅది కొన్ని దశాబ్దాల పాటు భారత రక్షణ రంగానికి సేవలందించింది. ప్రపంచంలోనే ఎక్కువ కాలంగా సేవలందించి యుద్ధనౌకగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థ… Read More
0 comments:
Post a Comment