న్యూఢిల్లీ: భారత్లో కరోనా వైరస్ విజృంభణ కొద్దిగా తగ్గుముఖం పట్టినట్టే కనిపిస్తోంది. రెండురోజుల వ్యవధిలో 70 వేలకు పైగా పాజిటివ్ కేసల సంఖ్య తగ్గడం ఊరటనిస్తోంది. యాక్టివ్ కేసులు కూడా తగ్గుముఖం పట్టింది. రోజువారీ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో పోల్చుకుంటే.. డిశ్చార్జీలు అధికంగా నమోదయ్యాయి. ఇదే పరిస్థితి మరి కొంతకాలం పాటు కొనసాగితే.. ఇక కరోనా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3vXLQTr
Twitter: పిట్ట కొంచెం.. విరాళం ఘనం: భారత్కు భారీ డొనేషన్: ఆర్ఎస్ఎస్ ఆధీనంలోని సంస్థకు
Related Posts:
ఇండోనేసియా భూకంపం: 42కు పెరిగిన మృతులు -వందల ఇళ్లు ధ్వంసం -చీకట్లో సులవేసి దీవిఆగ్నేయాసియాలో అత్యధిక జనాభా కలిగిన ఇండోనేసియా దేశంలో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. సులవేసి దీవిలో చోటుచేసుకున్న ఈ విపత్తులో మృతుల సంఖ్య 42కు పెరి… Read More
డిజిటల్ రూట్: వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు: ఎల్డీఎఫ్ సర్కారు బడ్జెట్ టార్గెట్తిరువనంతపురం: కేరళ ఆర్థిక మంత్రి టీఎం థామస్ ఇసాక్.. లెఫ్ట్ డెమొక్రాటిక్ ఫ్రంట్(ఎల్డీఎఫ్) ప్రభుత్వ వార్షిక బడ్జెన్ను ప్రవేశపెట్టారు. ఉద్యోగ కల్పన, సా… Read More
ట్రంప్ గప్ చుప్: బైడెన్కు అధికార బదిలీపై వీపీ మైక్ పెన్స్ కీలక ప్రకటన -Inauguration సాఫీగాఅమెరికా చరిత్రలోనే చెత్త ప్రెసిడెంట్ గా విమర్శలు ఎదుర్కొంటూ, ఇంకొద్ది రోజుల్లో గద్దె దిగిపోనున్న డొనాల్డ్ ట్రంప్.. కేపిటల్ భవంతి ఘటన తర్వాత ఆల్మోస్ట్ … Read More
వీర జవాన్లకు పవన్ కళ్యాణ్ సెల్యూట్: గోశాలలో జనసేనాని కనుమ వేడుకలుఅమరావతి: సైనిక దినోత్సవం సందర్భంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వీర జవాన్ల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. ‘జనవరి 15... ఆర్మీ డే. భారతీయులందరికీ పుణ్య… Read More
చర్చలు 120 శాతం ఫెయిల్.. 'ఉపా' చట్టాన్ని ప్రయోగిస్తారా? బ్రోకర్లతో చర్చలకు వెళ్లం.. రైతుల సంఘాల ఫైర్...చర్చలు మళ్లీ విఫలమయ్యాయి... వ్యవసాయ చట్టాల రద్దు కోసం రైతులు పట్టుబట్టడం,కేంద్రం ససేమిరా అనడం... మొత్తంగా ఏ పురోగతి లేకుండానే మరోసారి చర్చలు అసంపూర్తి… Read More
0 comments:
Post a Comment