Tuesday, July 2, 2019

మూతపడ్డ ఐదు ఎరువుల పరిశ్రమలకు లైన్ క్లియర్.. 37 వేల కోట్లకు పైగా కేటాయించనున్న కేంద్రం

ఢిల్లీ : మూతపడ్డ ఐదు ఎరువుల పరిశ్రమలను తిరిగి తెరిపించేలా లైన్ క్లియరైంది. ఆ మేరకు కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. యూరియా దిగుమతులను తగ్గించే క్రమంలో సెంట్రల్ గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఒడిశా, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో మూతపడ్డ ఐదు ఎరువుల కర్మాగారాలను తిరిగి పునరుద్ధరించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NuHOAC

Related Posts:

0 comments:

Post a Comment