ఢిల్లీ : మూతపడ్డ ఐదు ఎరువుల పరిశ్రమలను తిరిగి తెరిపించేలా లైన్ క్లియరైంది. ఆ మేరకు కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. యూరియా దిగుమతులను తగ్గించే క్రమంలో సెంట్రల్ గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఒడిశా, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో మూతపడ్డ ఐదు ఎరువుల కర్మాగారాలను తిరిగి పునరుద్ధరించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NuHOAC
మూతపడ్డ ఐదు ఎరువుల పరిశ్రమలకు లైన్ క్లియర్.. 37 వేల కోట్లకు పైగా కేటాయించనున్న కేంద్రం
Related Posts:
ఆమె నా భర్త ప్రియురాలు కాదు: మెహుల్ చోక్సీ భార్య ప్రీతి చోక్సీ, గాయాలపై ఆవేదనన్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) స్కామ్ కేసులో నిందితుడు, వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ తన ప్రియురాలితోపాటు డొమినికాలో అక్కడి పోలీసులకు పట్ట… Read More
వ్యాక్సినేషన్లో ఇన్ని లోపాలా-అట్టడుగు వర్గాల పరిస్థితేంటి-కేంద్రంపై సుప్రీం కోర్టు ఆగ్రహందేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఉన్న లోపాలను ఏకరువు పెడుతూ సుప్రీం కోర్టు కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కోవిన్ యాప్ ద్వారా వ్యాక్సిన్ స్లా… Read More
హైదరాబాద్తోపాటు జిల్లాల్లో భారీ వర్షం: మరో రెండ్రోజులపాటు వర్షాలుహైదరాబాద్: తెలంగాణలో మరో రెండ్రోజులపాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గురువారం, శుక్రవారం తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్… Read More
హైదరాబాద్కు ఈటల రాజేందర్: 4న ఎమ్మెల్యే పదవికి, టీఆర్ఎస్కి రాజీనామా, అప్పుడే బీజేపీలోకిహైదరాబాద్: ఊహించని పరిణామాల నేపథ్యంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల ఢిల్లీకి పయనమైన రాజేందర్.… Read More
వ్యాక్సినేషన్పై కేంద్రం చేసిన ఆ ప్రకటన వట్టి బూటకం... : బెంగాల్ సీఎం మమతా బెనర్జీకోవిడ్ వ్యాక్సినేషన్ విషయంలో కేంద్రం చేస్తున్న ప్రకటనలు వట్టి బూటకమని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అంటున్నారు. దేశంలో 18 ఏళ్లు నిండిన వారంద… Read More
0 comments:
Post a Comment