శ్రీలంక బాంబు పేలుళ్లలో స్థానిక పోలీసుల హస్తం కూడ ఉందా...పోలీసుల నిర్లక్ష్యం వల్లే టెర్రరిస్టులు రెచ్చిపోయారా...అంత పెద్ద ఉన్మాదం జరుగుతుంటే పోలీసు ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారు..ఉగ్రవాదుల దాడుల సమాచారం తెలిసినప్పటికి ఎందుకు మౌనంగా ఉన్నారు.. వీటన్నింటికి సమాధానం తెలుపుతూ శ్రీలంక ప్రభుత్వం ఏకంగా ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులను అరెస్ట్ చేసింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/324RXat
Tuesday, July 2, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment