Tuesday, July 2, 2019

థరూర్ వర్సెస్ టిక్‌టాక్ : ఆరోపణలు అసంబద్ధమని కౌంటర్

న్యూఢిల్లీ : సమాచారాన్ని సేకరించి, చైనాకు టిక్‌టాక్ అందిస్తోందనే కాంగ్రెస్ నేత శశిథరూర్ చేసిన ఆరోపణలను ఆ సంస్థ ఖండించింది. ఆరోపణలన్నీ అవాస్తవమని తోసిపుచ్చింది. టిక్‌టాక్‌లో వినియోగదారుల గోప్యత ప్రాధాన్యం ఇస్తామని, భద్రతకు పెద్దపీట వేస్తామని తేల్చిచెప్పింది. ఇదీ విషయం ..దేశంలో టిక్‌టాక్ యూజర్లు ఎక్కువే. దాదాపు 200 మిలియన్ వినియోగదారులు టిక్‌టాక్ యాప్ వాడుతున్నారు. ఇది

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RP9luW

Related Posts:

0 comments:

Post a Comment