అమరావతి : ఏపీ మాజీ సీఎం చంద్రబాబు భద్రత రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. మావోయిస్టులు, ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో భద్రత తగ్గించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే చంద్రబాబుకు ఇవ్వాల్సిన దాని కన్నా ఎక్కువ సెక్యూరిటీ కల్పిస్తున్నామని ఏపీ సర్కార్ బదులిచ్చింది. చంద్రబాబు భద్రతపై ఏపీ హైకోర్టులో మంగళవారం వాద, ప్రతివాదనలు జరిగాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/322jCJf
Tuesday, July 2, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment