Wednesday, May 12, 2021

యూత్‌ వ్యాక్సినేషన్‌లో వివక్ష- 85 శాతం మంది ఆ ఏడు రాష్ట్రాల్లోనే-సర్వత్రా చర్చ

దేశవ్యాప్తంగా కరోనా కల్లోలం రేగుతున్నా వ్యాక్సిన్ల కొరత అంతకు మించి ప్రభావం చూపుతోంది. ప్రస్తుతం తయారవుతున్న వ్యాక్సిన్ల వేగాన్ని లెక్కలోకి తీసుకుంటే దేశ జనాభా మొత్తానికి వ్యాక్సిన్‌ వేసేందుకు మూడు, నాలుగేళ్లు పడుతుందన్నవార్తలు ఆందోళన రేపుతున్నాయి. దీంతో ప్రస్తుతం బయటికొస్తున్న వ్యాక్సిన్లు ఎవరికివ్వాలనే విషయంలో లెక్కలు మారిపోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ నెలలో ఇప్పటివరకూ జరిగిన వ్యాక్సినేషన్ గమనిస్తే వ్యాక్సిన్‌ వివక్ష ఎలా ఉందో అర్ధమవుతోంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hltjwa

Related Posts:

0 comments:

Post a Comment