ఏపీలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ఒక పక్క వైసీపీ టీడీపీని, చంద్రబాబును టార్గెట్ చేసి సంచలన నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళుతుంది. గత ప్రభుత్వ అవినీతి బండారం బయట పెట్టాలని తెగ ప్రయత్నం చేస్తుంది. మరోపక్క టీడీపీ నుండి గెలిచినా ఎమ్మెల్యేలను, ఎంపీలను, ముఖ్యనాయకులను బీజేపీలో చేర్చుకునే వ్యూహంలో బీజేపీ ఉంది. ఇక పార్టీలో కూడా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2J4aqfE
పోరాటాలకు సిద్ధం కావాలని చంద్రబాబు పిలుపు .. టీడీపీ సైన్యం పోరాటం చేసే స్థితిలో ఉన్నారా ?
Related Posts:
ఇప్పుడు జాగ్రత్తపడకపోతే ఆకలి చావులు తప్పవు: ఐక్యరాజ్యసమితి వార్నింగ్ఐక్యరాజ్యసమితి: కరోనావైరస్ ప్రపంచదేశాలను కబళిస్తున్న నేపథ్యంలో ఆహార భద్రత లేకుండా ఉన్న వారి సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశాలున్నాయని ఐక్యరాజ్య సమితి వరల్… Read More
కరోనా విరుగుడుకు ఆక్స్ఫర్డ్ వర్సిటీ వ్యాక్సిన్.. ఎలా పనిచేస్తుందో తెలుసా..?కరోనా వైరస్ వ్యాక్సిన్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది శాస్త్రవేత్తలు ల్యాబోరేటరీల్లో నిరంతర ప్రయోగాల్లో మునిగిపోయారు. వైరస్ జన్యువును విశ్లేషించి.. దా… Read More
కరోనా: ప్రధాని మోదీ కీలక అడుగు.. లాక్డౌన్ మళ్లీ పొడగింపు?.. 27న సీఎంలతో కాన్ఫరెన్స్..ప్రపంచ సినారియోకు అనుగుణంగా భారత్ లోనూ కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. బుధవారం నాటికి మన దగ్గర కేసుల సంఖ్య 20471గా నమోదైంది. అందులో 3959మందికి న… Read More
corona lockdown: పారిశుద్ధ్య కార్మికులకు వడ్డించి, వారితో భోజనం చేసిన కేటీఆర్హైదరాబాద్: కరోనావైరస్ వ్యాప్తి నివారణలో వైద్య సిబ్బంది, పోలీసులతోపాటు పారిశుద్ధ్య కార్మికులు కూడా కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యం కే… Read More
లాక్డౌన్: దివ్యాంగుల కోసం తీసుకున్న చర్యలేంటి?: హైకోర్టు కీలక ఆదేశాలుహైదరాబాద్: తెలంగాణలో లాక్డౌన్ అమల్లో ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి పలు కీలక ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. రాష్ట్రంలోని దివ్యాంగులకు, వలస కార్… Read More
0 comments:
Post a Comment