అమెరికా: రక్షణ రంగంలో భారత్ అమెరికాల మధ్య బంధం మరింత బలపడనుంది. అమెరికా నాటో మిత్రదేశాల సరసన భారత్ను చేరుస్తూ ఆ దేశ సెనేట్ చట్టం చేసింది. ఇప్పటి వరకు అమెరికా నాటో మిత్రదేశాలు దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, జపాన్ దేశాలు ఉన్నాయి. తాజాగా సెనేట్ చట్టం చేయడంతో ఇకపై భారత్ కూడా అమెరికా మిత్రదేశంగా ఉండనుంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RXOhTr
అమెరికా నాటో మిత్రదేశాల సరసన భారత్కు చోటు..బిల్లు పాస్ చేసిన సెనేట్
Related Posts:
మూగబోయిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గళం..! చాప్టర్ ముగిసినట్టేనా...?నెల్లూరు/హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ అదికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీ మీద, జగన్ అక్రమాస్తుల కేసుల మీద ఒంటి కాలితో లేచిన నాయకుడు సోమిరెడ్డి చంద్… Read More
కార్పొరేషన్ ఆఫీసులో టిక్టాక్.. వీడియోలతో ఉద్యోగులు బిజీ, మండిపడుతున్న నెటిజన్లుఖమ్మం : ప్రభుత్వ కార్యాలయాలు, అధికారులతో పని అంటే జనం బెంబేలెత్తిపోయారు. చెప్పిన పని చేయరని, తిప్పుకుంటారని వాపోతుంటారు. వాస్తవానికి వారిపై ఉన్న ఈ ముద… Read More
నాలుగేళ్ల బాలిక మూడేళ్ల కింద మిస్సయ్యింది.. ఇప్పుడు ఫోన్... కిడ్నాపర్లు ఏం చెప్తున్నారో తెలుసా!!న్యూఢిల్లీ : నాలుగేళ్ల బాలిక మూడేళ్ల కింద తప్పిపోయింది. ఆమె కోసం తల్లిదండ్రులు వెతకని ప్రాంతం లేదు. పోలీసులు గాలించని ప్రదేశం లేదు. ఇక ఆ చిట్టి తల్లి … Read More
సిద్దూ... ఇది కామెడీ షోనా...? ప్రజాస్వామ్యామా...? 'రాజీ'డ్రామాలేందుకు..?నెల రోజుల క్రితం తన మంత్రిపదవికి రాజీనామా చేశానని ప్రకటించిన ప్రముఖ క్రికెటర్, పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్దూ ఎట్టకేలకు తన రాజీనామ లేఖను ముఖ్యమంత… Read More
గవర్నర్ గా నరసింహన్ కొత్త రికార్డ్..! దైవ దర్శానాల్లో మాత్రం కాదండోయ్..!!అమరావతి/హైదరాబాద్ : రికార్డులు తిరగ రాయడం, చరిత్ర సృష్టించడం క్రీడల్లోనే కాదు..రాజ్యంగ బద్ద పదవుల్లో ఉండి కూడా నెలకొల్పవచ్చు అని మన ఉమ్మడి రాష్ట్రాల గ… Read More
0 comments:
Post a Comment