న్యూఢిల్లీ: దేశంలో మరోసారి కరోనా కొత్త కేసుల్లో పెరుగుదల నమోదైంది. రెండ్రోజుల క్రితం కాస్త తగ్గినట్లు కనిపించినప్పటికీ.. మళ్లీ కేసులు, మరణాలు పెరిగాయి. వరుసగా రెండో రోజు కూడా 4వేలకుపైగా కరోనా మరణాలు సంభవించాయి. కొత్త కేసులు 4 లక్షలకు దిగువనే ఉన్నప్పటికీ అంతముకుందు రోజుతో పోల్చుకుంటే స్వల్పంగా పెరిగాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eJmdjs
భారత్లో పెరిగిన కొత్త కేసులు, భారీ సంఖ్యలో మరణాలు: ఈ రాష్ట్రాల్లోనే అత్యధికంగా కేసులు
Related Posts:
46ఏళ్ల యువకుడే ఆదర్శం, ఎవరికాళ్లు పట్టుకుంటారో: చంద్రబాబుపై విజయసాయి సెటైర్లుఅమరావతి: రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష నేతల ఆరోపణలు ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలు ఆగడం లేదు. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి మాజీ … Read More
హుజుర్నగర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం ఖాయం : కేటీఆర్హుజుర్నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేయడం ఖాయమని పార్టీ కార్యనిర్వహాక అధ్యక్షుడు కేటీఆర్ దీమా వ్యక్తం చేశారు. ఉప ఎన్నికల్లో భాగంగా సన్న… Read More
షాకింగ్: ఎంఆర్ఐ మెషీన్లో పేషెంట్ను మర్చిపోయారు!, ఊపిరాడక..ఛండీగఢ్: హర్యానాలోని ఓ ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం ఓ వ్యక్తి ప్రాణం మీదకి తెచ్చింది. ఎంఆర్ఐ స్కానింగ్ తీస్తామని మెషీన్లోకి పంపించిన వైద్య… Read More
బోటు మృతుల కుటుంబాలకు అదనంగా పదిలక్షలు..,గోదావరిలో జరిగిన బోటు ప్రమాద ఘటనలో మృతుల కుటుంబాలకు అదనంగా పది లక్షల రుపాయాలు అందించనున్నట్టు తూర్పుగోదావరి జిల్లా పోలీసు అధికారులు ప్రకటించారు. ఇవి ప… Read More
14.5 కిలోమీటర్లు.. రూ.4300 బిల్... కారులో కాదు.... టెకీని ముప్పుతిప్పలు పెట్టిన.....కొత్త మోటారు వాహన చట్టం.. వాహనదారుల గుండె గుబేల్ అనిపిస్తోంది. హెల్మెట్, రిజిస్ట్రేషన్ లేదని చెబుతూ వేలకు వేలు ముక్కుపిండి వసూల్ చేస్తున్నారు ట్రాఫిక్… Read More
0 comments:
Post a Comment