Wednesday, May 12, 2021

భారత్‌లో పెరిగిన కొత్త కేసులు, భారీ సంఖ్యలో మరణాలు: ఈ రాష్ట్రాల్లోనే అత్యధికంగా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో మరోసారి కరోనా కొత్త కేసుల్లో పెరుగుదల నమోదైంది. రెండ్రోజుల క్రితం కాస్త తగ్గినట్లు కనిపించినప్పటికీ.. మళ్లీ కేసులు, మరణాలు పెరిగాయి. వరుసగా రెండో రోజు కూడా 4వేలకుపైగా కరోనా మరణాలు సంభవించాయి. కొత్త కేసులు 4 లక్షలకు దిగువనే ఉన్నప్పటికీ అంతముకుందు రోజుతో పోల్చుకుంటే స్వల్పంగా పెరిగాయి.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eJmdjs

Related Posts:

0 comments:

Post a Comment