న్యూఢిల్లీ: దేశంలో మరోసారి కరోనా కొత్త కేసుల్లో పెరుగుదల నమోదైంది. రెండ్రోజుల క్రితం కాస్త తగ్గినట్లు కనిపించినప్పటికీ.. మళ్లీ కేసులు, మరణాలు పెరిగాయి. వరుసగా రెండో రోజు కూడా 4వేలకుపైగా కరోనా మరణాలు సంభవించాయి. కొత్త కేసులు 4 లక్షలకు దిగువనే ఉన్నప్పటికీ అంతముకుందు రోజుతో పోల్చుకుంటే స్వల్పంగా పెరిగాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eJmdjs
Wednesday, May 12, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment