అలహాబాద్ : కరోనా దేశాన్ని వణికిస్తోంది. పెద్ద రాష్ట్రాల్లో అయితే పగబట్టినట్లుగా వ్యవహరిస్తోంది. చిన్నా పెద్దా, ఉన్నోడు, లేనోడు అన్న తారతమ్యమే లేకుండా అజాగ్రత్తగా ఉన్న ప్రతిఒక్కరిని ఏ మాత్రం విడిచిపెట్టడం లేదు ఈ మాయదారి మహమ్మారి. ఏకంగా ప్రాణాలే తీస్తోంది. తొలి వేవ్లో 14 రోజుల పాటు హాస్పిటల్లో ఉంటే ఇంటికి క్షేమంగా తిరిగి వచ్చేవారు..
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33E5CY3
Wednesday, May 12, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment