న్యూఢిల్లీ/హైదరాబాద్ : కేంద్ర బీజేపి ప్రభుత్వానికి కార్మిక సంఘాల సెగ తగలబోతోంది. ఇటీవల కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ఏమాత్రం ప్రజా సంక్షేమాన్ని కాంక్షించేవిగా లేని, ప్రధానంగా కరోనా క్లిష్ట సమయంలో దేశ ప్రజలకు వ్యాక్సీన్ పంపిణీ చేయడంలో మోదీ పూర్తిగా విఫలం చెందారని ఘాటుగా విమర్శించాయి ట్రేడ్ యూనియన్లు. రైతు వ్యతిరేక చట్టాల వల్ల వ్యవసాయ రంగం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ywsJlt
మోదీ విధానాలకు వ్యతిరేకంగా నిరసన.!ఈ నెల 26న ఢిల్లీలో ధర్నా చేస్తామంటున్న కార్మిక సంఘాలు.!
Related Posts:
ఈసారి లీడర్లు కాదు, గవర్నర్లు టార్గెట్.. హన్మంతన్న ఏమన్నారంటే..!హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ లీడర్ వి.హనుమంతరావు స్టైలే వేరు. అపొజిషన్ నేతలైనా, సొంతగూటి నేతలైనా.. సందర్భం వస్తే ఎవరని చూడరు. ఏకిపారేస్తూనే ఉంటారు. క… Read More
పెళ్లి ప్రపొజల్.. యువతి తిరస్కరించిందని పెట్రోల్ దాడి.. ఇద్దరూ బలి..!ఎర్నాకుళం : ఆ యువతికి 17 ఏళ్లు మాత్రమే. అంటే మేజర్ కూడా కాలేదు. అప్పుడే పెళ్లి చేసుకుంటానంటూ వెంటపడ్డాడు ఓ యువకుడు. ఆ ప్రతిపాదనను తిరస్కరించింది ఆ అమ్… Read More
సీఎం జగన్ ఆరోగ్య వరాలు: పక్షవాత..తలసేమియా బాధితులకు పెన్షన్లు: పొరుగు రాష్ట్రాల్లోనూ ఆరోగ్య శ్రీ ..!నేను అనంత జిల్లా మనవడిని..జిల్లా రూపురేఖలు ఖచ్చితంగా మారుస్తా అంటూ ముఖ్యమంత్రి జగన్ అనంతపురం లో కంట వెలుగు ప్రారంభ సభలో హామీ ఇచ్చారు. ఆరోగ్య పరంగా అనే… Read More
ప్రియమైన అమ్మకు..! ప్రపంచంలోనే ఎత్తయిన పోస్టాఫీస్ నుంచి లేఖ రాసిన వైజాగ్ అమ్మాయివిశాఖపట్నం: ప్రపంచంలోనే ఎత్తయిన పోస్టాఫీస్ హిక్కిం. హిమాచల్ ప్రదేశ్ లో ఎత్తయిన పర్వత శిఖరాల అంచుల మీద, మంచు దుప్పటి కప్పుకొని ఉన్నట్టు కనిపించే స్పితి… Read More
అక్టోబర్ 19 న తెలంగాణా బంద్ ? .. ప్రభుత్వంపై పోరాటం ఉధృతం చెయ్యాలని జేఏసీ నిర్ణయంతెలంగాణ ఆర్టిసిని ప్రభుత్వ శాఖలో విలీనం చేయాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టారు. అలాగే పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని, జీతాలను పెంచ… Read More
0 comments:
Post a Comment