Saturday, May 22, 2021

Cyclone Yaas: సూపర్ సైక్లోన్: ఉత్తరాంధ్ర హైఅలర్ట్: తీరాల్లో ఆర్మీ: రైళ్లు రద్దు

న్యూఢిల్లీ: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది. తీవ్ర వాయుగుండంగా మారింది. వచ్చే 24 గంటల్లో అది అతి తీవ్ర తుఫాన్‌గా రూపాంతరం చెందబోతోందని, అనంతరం యాస్ తుఫాన్ సూపర్ సైక్లోన్‌గా మారనుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ తుఫాన్ ప్రభావం మూడు రాష్ట్రాలపై ఉండబోతోంది. తుఫాన్ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఏపీ, ఒడిశా, పశ్చిమ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ucl1tt

Related Posts:

0 comments:

Post a Comment