న్యూఢిల్లీ: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది. తీవ్ర వాయుగుండంగా మారింది. వచ్చే 24 గంటల్లో అది అతి తీవ్ర తుఫాన్గా రూపాంతరం చెందబోతోందని, అనంతరం యాస్ తుఫాన్ సూపర్ సైక్లోన్గా మారనుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ తుఫాన్ ప్రభావం మూడు రాష్ట్రాలపై ఉండబోతోంది. తుఫాన్ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఏపీ, ఒడిశా, పశ్చిమ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ucl1tt
Saturday, May 22, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment