Sunday, May 2, 2021

భారత్ లోకరోనా ఉధృతి : గత 24 గంటల్లో 3,68,147 కొత్త కేసులు,3417 మరణాలు

భారతదేశంలో కరోనా కేసులు లక్షల్లో నమోదవుతున్నాయి.నిత్యం కరోనా బారిన పడుతున్నవారితో ఆసుపత్రులలో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. మొన్న భారతదేశం రోజువారీ కోవిడ్ ఉప్పెనలో 4 లక్షలకు పైగా కేసులతో భయంకరమైన ప్రపంచ రికార్డును నమోదు చేసింది.ఇక తాజాగా కరోనాకేసులు కాస్త నెమ్మదించి గత 24 గంటల్లో 3.68 లక్షల కరోనా కేసులు నమోదైనట్లుగా తెలుస్తుంది. నిన్నఒక్కరోజు భారతదేశంలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ti4q6R

Related Posts:

0 comments:

Post a Comment