జైపూర్: రాజస్థాన్ ఉపముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ కీలక నేత సచిన్ పైలట్ సొంత ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కోటలోని జేకే లోన్ ప్రభుత్వ ఆస్పత్రిలో వంద మందికిపైగా శిశువులు మరణించిన విషయం తెలిసిందే. ఈ విషాదకర ఘటనపై బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని అన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా.. అన్నింటికీ గత ప్రభుత్వంపై నిందలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FmTFtM
సొంత ప్రభుత్వంపై డిప్యూటీ సీఎం సచిన్ సంచలన వ్యాఖ్యలు
Related Posts:
అమర్నాధ్ యాత్రలో వింత పోలీసు...! శవాన్ని అనుమతించమంటూ నిలిపివేత...!!అమర్నాథ్ యాత్రికులకు ఇబ్బంది కల్గుతుందని, యాత్రలో భాగంగా బందోబస్తులో ఓ పోలీసు అధికారి అత్యుత్సాహం ప్రదర్శించారు. భక్తులకు అసౌకర్యం కల్గుతుందని ఓ శవంత… Read More
వివాహేతర సంబంధం పెట్టుకుని.. లక్షలు గుంజింది... ట్రాక్టర్కు కట్టేసి కొట్టిన స్థానికులుసిరిసిల్లా : సమాజ పోకడలో ఏమో కానీ .. లోకంలో వావి వరసలు మాయమవుతున్నాయి. ప్రేమలు, పలకరింపుల చోట .. వివాహేతర సంబంధాలు దారితీస్తున్నాయి. ఇక భర్త ఉపాధి కోస… Read More
అసోంలో భూ ప్రకంపనాలు .. రిక్టర్ స్కేల్పై తీవ్రత 5.9 నమోదుడిస్పూర్ : అసోం, ఈశాన్య రాష్ట్రాలపై భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై దాని తీవ్రత 5.9గా నమోదైంది. ఒక్కసారిగా భూమి కంపించడంతో స్థానికులు భయంతో పరుగ… Read More
చంద్రబాబు షాకింగ్ కామెంట్ .. అమరావతికే కాదు ఇక ఏ ప్రాజెక్ట్ కు నిధులు రావటప్రపంచ బ్యాంకు ఏపీ రాజధాని అమరావతికి రుణంగా నిధులు ఇవ్వలేమని చేతులెత్తేసింది. ఇప్పుడు ఇది ఏపీ సర్కార్ కు చిక్కులు తెచ్చి పెట్టింది. నవ్యాంధ్ర రాజధాని … Read More
టీఆర్ఎస్ జోరుకు బీజేపీ బ్రేకులు.. ఎంపీ ఎన్నికల ఫలితాలే నిదర్శమన్న ఇంద్రసేనహైదరాబాద్ : లోక్సభ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన జోష్ బీజేపీలో మరింత ఉత్సాహం నింపింది. తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం తమ పార్టీయేనని చెప్త… Read More
0 comments:
Post a Comment