హాజీపూర్ సైకో మర్రి శ్రీనివాస్ రెడ్డి తెలుసు కదా.. బాలికలను బైక్పై తీసుకెళ్లి, లైంగికదాడి చేసిన ఘటన అప్పట్లో కలకలం రేపింది. దీనికి సంబంధించి పోలీసులు 101 మంది సాక్షుల నుంచి స్టేట్మెంట్ కూడా రికార్డు చేశారు. ఈ కేసు నల్గొండ జిల్లా మొదటి అదనపు కోర్టు విచారణ జరుగుతుండగా.. న్యాయమూర్తితో తనకేం తెలియదని, అమాయకుడినని బిల్డప్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QnMZ4L
నపుంసకుడిని, మగాడిని కాదు, బాలికలపై లైంగికదాడి ఎలా..? బైక్ నడపటం కూడా రాదు: శ్రీనివాస్ రెడ్డి
Related Posts:
Wife: భార్య మీద అనుమానం, వీడు నా కొడుకేనా ?, నా పోలీకలు, నా కలర్ లేదే ?, లాభం లేదని !చెన్నై/ చిదంబరం: కొడుకు పుట్టాడని ఆనందంలో తండ్రి పరిగెత్తుకుంటూ ఆసుపత్రికి వెళ్లాడు. బిడ్డను చూసిన తండ్రి షాక్ అయ్యాడు. మొదటి నుంచి భార్య మీద అనుమానం … Read More
Vizag Steel Plant : కేంద్రం పరిశీలనలో ఫైనల్ ఆప్షన్ - ప్రైవేటీకరణ స్ధానంలో విలీనం ?ఏపీలో ప్రస్తుతం ఎన్నికల వేళ తెరపైకి వచ్చిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రంతో పాటు బీజేపీ కూడా ఇరుకునపడింది. ఓవైపు వైసీపీ, మరోవైపు టీడీపీ… Read More
ఢిల్లీ : ప్రతీ ఐదు గంటలకో రేప్,19 గంటలకో మర్డర్.. షాకింగ్ క్రైమ్ డేటా...దేశ రాజధాని ఢిల్లీలో 2020లో జరిగిన నేరాలకు సంబంధించిన డేటా వెల్లడైంది. దీని ప్రకారం.. నగరంలో గతేడాది ప్రతీ ఐదు గంటలకు ఒక అత్యాచారం,ప్రతీ 19 గంటలకు ఒక … Read More
కాకినాడ బీచ్ లో ప్రత్యేక ఆకర్షణగా... నావికా దళంలో విశేష సేవలందించిన యుద్ధ విమానం టియు 142భారత నావికాదళంలో ఎన్నో ఏళ్ళ నుండి విశేష సేవలందించిన టియు 142 యుద్ధ విమానం ఇకనుండి కాకినాడలో కనువిందు చేయనుంది. భారత నావికా దళంలో రెండున్నర దశాబ్దాలకు … Read More
దిశా రవి అరెస్టుపై స్పందించిన గ్రెటా ధన్బర్గ్- శాంతియుత నిరసనలపై చర్చెందుకు ?పర్యావరణ ఉద్యమ కార్యకర్త దిశా రవి అరెస్టుపై ఆమె పనిచేస్తున్న సంస్ధ 'ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్' నడుపుతున్న అంతర్జాతీయ పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా ధన్బర్… Read More
0 comments:
Post a Comment