తెలంగాణలో కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తి ప్రమాదరకంగా కొనసాగుతున్నది. రోజువారీ కొత్త కేసుల్లో తగ్గుదల కనిపించినా, ఆదివారం సెలవు దినం టెస్టులు తగ్గడంవల్లేగానీ వైరస్ వ్యాప్తిలో తేడా వల్ల కాదు. గ్రేటర్ హైదరాబాద్, చుట్టుపక్కల జిల్లాల్లో యధావిధిగా కొత్త కేసులు భారీగా వచ్చాయి.. దీదీకి ఈసీ షాక్: నందిగ్రామ్ రీకౌంటింగ్ లేదు -రాత్రికి మమత రాజీనామా,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3uhGXnG
తెలంగాణలో కరోనా: మరో 49మంది బలి -కొత్తగా 5,695 కేసులు -ఇక జీహెచ్ఎంసీలో ఇంటింటి సర్వే
Related Posts:
ముంబైలో సెక్స్ రాకెట్ బట్టబయలు... మోడల్ అరెస్ట్... టీవీ ఆర్టిస్టులతో వ్యభిచార దందా...ముంబైలో మరో సెక్స్ రాకెట్ బట్టబయలైంది. జుహు ప్రాంతంలోని ఓ విలాసవంతమైన హోటల్లో సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్న ఓ మోడల్(32)ను పోలీసులు అరెస్ట్ చేశారు. హో… Read More
ఆఫ్గన్ నుంచి అమెరికన్ల తరలింపు.. జో బైడెన్ షాకింగ్ ప్రకటన... అందుకు తాను గ్యారెంటీ ఇవ్వలేనని...ఆఫ్గనిస్తాన్ తాలిబన్ల నియంత్రణలోకి వెళ్లడంతో.. అక్కడే చిక్కుకుపోయిన ఇతర దేశస్తుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. భారత్,అమెరికా ఇప్పటికే తమ దేశస్తులను… Read More
ఆఫ్గన్లో ప్రజా తిరుగుబాటు.. ఆ మూడు జిల్లాలు తాలిబన్ల చెర నుంచి విముక్తి.. ఆ కమాండర్ నాయకత్వంలో..ఆఫ్గనిస్తాన్లో ప్రజా తిరుగుబాటు మొదలైంది. తాలిబన్ల చెర నుంచి దేశాన్ని విముక్తి చేసేందుకు అక్కడి ప్రజలు ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. తాలిబన్లకు మెడ… Read More
ఏపీ అసెంబ్లీ సెషన్: సెప్టెంబర్ మూడో వారంలో నిర్వహణ..? జగన్ కేసు నేపథ్యంలోఅసెంబ్లీ సమావేశాలకు ప్రభుత్వం ముహూర్తం ఖరారు అయ్యింది. సెప్టెంబర్ మూడో వారం నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని విశ్వస… Read More
ఆఫ్గనిస్తాన్లో మహిళలపై అణచివేత మొదలైంది... ఓ మహిళా జర్నలిస్టుకు చేదు అనుభవం...ఆఫ్గనిస్తాన్ తాలిబన్ల వశం కావడంతో అక్కడి ప్రజల హక్కులు,భవిష్యత్పై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఆఫ్గన్ ఆక్రమణ పూర్తయ్యాక నిర్వహించిన మొదటి… Read More
0 comments:
Post a Comment