Sunday, May 2, 2021

తెలంగాణలో కరోనా: మరో 49మంది బలి -కొత్తగా 5,695 కేసులు -ఇక జీహెచ్ఎంసీలో ఇంటింటి సర్వే

తెలంగాణలో కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తి ప్రమాదరకంగా కొనసాగుతున్నది. రోజువారీ కొత్త కేసుల్లో తగ్గుదల కనిపించినా, ఆదివారం సెలవు దినం టెస్టులు తగ్గడంవల్లేగానీ వైరస్ వ్యాప్తిలో తేడా వల్ల కాదు. గ్రేటర్ హైదరాబాద్, చుట్టుపక్కల జిల్లాల్లో యధావిధిగా కొత్త కేసులు భారీగా వచ్చాయి.. దీదీకి ఈసీ షాక్: నందిగ్రామ్ రీకౌంటింగ్ లేదు -రాత్రికి మమత రాజీనామా,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3uhGXnG

Related Posts:

0 comments:

Post a Comment