పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌరసత్వ రిజిష్టర్కు వ్యతిరేకంగా హైదరాబాద్లో ముస్లింలు భారీ ర్యాలీ తీశారు. ఇందిరాపార్క్ నుంచి ట్యాంక్ బండ్ పైకి వేలాది మంది ముస్లింలు తరలొచ్చారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ పిలుపుమేరకు నగరంలోని ముస్లిం యువత కదిలొచ్చి, సీఏఏ, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా నినాదాలు చేసింది. ట్యాంక్బండ్పైకి ఆశేష జనవాహిని చేరుకోవడంతో ‘మిలియన్ మార్చ్'ను తలపించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FgJ0Rg
ట్యాంక్బండ్పై ముస్లింల గర్జన, సీఏఏ; ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా గళమెత్తిన యువత...
Related Posts:
మకరరాశిలో 'గురు'వు ప్రవేశం కొన్ని రాశులకు అనుకూలండా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
జీహెచ్ఎంసీ ఎన్నికలు : బీజేపీ మహిళా నేత ఆత్మహత్యాయత్నం... టికెట్ దక్కకపోవడంతో..జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ విషాదం చోటు చేసుకుంది. బీజేపీ నాచారం డివిజన్ టిక్కెట్ దక్కలేదన్న మనస్తాపంతో అనుముల విజయలతా రెడ్డి అనే మహిళా నేత ఆత్మహత్యాయత్నం … Read More
కరోనా వ్యాక్సిన్పై ప్రధాని మోదీ సమీక్ష సమావేశం... కీలక అప్డేట్స్ ఇవే...భారత్లో కరోనా వ్యాక్సిన్కు సంబంధించిన స్ట్రాటజీపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ దేశ ఉన్నతాధికారులతో శుక్రవారం(నవంబర్ 20) ఆన్లైన్ ద్వారా సమీక్ష… Read More
'మగ వ్యభిచారులు'... లేడీ టెలికార్స్తో ట్రాప్.. ముగ్గులో దిగితే అంతే సంగతి...ఓ డేటింగ్ వెబ్సైట్లో 'మగ వ్యభిచారులు' కావలెను అని ప్రకటన ఇచ్చిన ఓ ముఠా... పలువురు అమాయక నిరుద్యోగుల నుంచి కోట్ల రూపాయలు కాజేసింది. మహిళలతో ఫోన్లు చే… Read More
ట్రంప్ తప్పుకోకపోవడంతో ప్రపంచానికి తప్పుడు సంకేతాలు - బైడెన్ ఆందోళనఅమెరికాలో హోరాహోరీగా సాగిన అధ్యక్ష ఎన్నికల తర్వాత ఓటమి పాలైన డొనాల్డ్ ట్రంప్ పదవి వదులుకునేందుకు ఇష్టపడటం లేదు. ఇప్పటికీ ఆయన కీలక నిర్ణయాలు తీసుకుంట… Read More
0 comments:
Post a Comment