పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌరసత్వ రిజిష్టర్కు వ్యతిరేకంగా హైదరాబాద్లో ముస్లింలు భారీ ర్యాలీ తీశారు. ఇందిరాపార్క్ నుంచి ట్యాంక్ బండ్ పైకి వేలాది మంది ముస్లింలు తరలొచ్చారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ పిలుపుమేరకు నగరంలోని ముస్లిం యువత కదిలొచ్చి, సీఏఏ, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా నినాదాలు చేసింది. ట్యాంక్బండ్పైకి ఆశేష జనవాహిని చేరుకోవడంతో ‘మిలియన్ మార్చ్'ను తలపించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FgJ0Rg
ట్యాంక్బండ్పై ముస్లింల గర్జన, సీఏఏ; ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా గళమెత్తిన యువత...
Related Posts:
కశ్మీర్ లో ఎన్ కౌంటర్ : ఉగ్రవాదిని మట్టుబెట్టిన భద్రతాదళాలుశ్రీనగర్ : పాకిస్థాన్ లో వైమానిక దాడుదల తర్వాత సరిహద్దులో పాక్ మూకలు రెచ్చిపోతున్నాయి. నియంత్రణ రేఖ వెంబడి యధేచ్చగా కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు ప… Read More
హల్వా ఇచ్చారు.. జయలలితను చంపారు.. మంత్రి షణ్ముగం హాట్ కామెంట్స్చెన్నై : జయలలిత మరణంతో ట్విస్టుల మీద ట్విస్టులు.. ఆరోపణల మీద ఆరోపణలు తెరపైకి చ్చాయి. అలాంటి నేపథ్యంలో రాష్ట్ర న్యాయశాఖ మంత్రి సీవీ షణ్ముగం తాజాగా మరో … Read More
కశ్మీర్ వ్యాపారులపై విశ్వహిందూ దళ్ ప్రతాపం .. లక్నో నడిబొడ్డున పిడిగుద్దులు .. సోషల్ మీడియాలో వైరల్లక్నో : పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్ర వాద దాడుల తర్వాత దేశంలో కశ్మీరీలపై కూడా దాడులు జరుగుతున్నాయి. జవాన్లను ముష్కరులు పొట్టనపెట్టుకోవడంతో ఆగ్రహ… Read More
కారు చౌకగా మోసాలు..! నగరంలో రెచ్చి పోతున్న సైబర్ కేటుగాళ్లు..!!హైదరాబాద్ : విశ్వనగరంగా రూపాంతరం చెందుతున్న హైదరాబాద్ మహానగరంలో మోసాలు కూడా బాగానే విస్తరిస్తున్నాయి. రకరకాల రూపాల్లో అనేక మోసాలు నగరవా… Read More
కార్మికులకు శుభవార్త.. నెల సంపాదన 5 వేలా.. ఇకపై 10 వేలు రానుంది..!ఢిల్లీ : కార్మికులకు శుభవార్త. కనీస వేతనం రెట్టింపు కానుంది. ప్రస్తుతం రోజు కనీస సగటు వేతనం 176 రూపాయలు ఉండగా.. గరిష్ఠంగా 447 రూపాయలకు చేరనుంది. వివిధ… Read More
0 comments:
Post a Comment