Saturday, January 4, 2020

సీఏఏని అమలుచేయకపోతే... రాష్ట్రపతి పాలన తప్పదు : బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

పౌరసత్వ సవరణ చట్టం(CAA)ను అమలుచేసే విషయంలో బీజేపీ స్పష్టమైన వైఖరితో ఉంది. విపక్ష పార్టీలన్నీ కలిసొచ్చినా సరే సీఏఏ అమలుపై ఒక్క అంగుళం కూడా వెనక్కి తగ్గేది లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం స్పష్టం చేశారు. అయినా సరే విపక్షాలు వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలియజేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బీజేపీ నేతలు హెచ్చరిస్తున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QoH2ok

Related Posts:

0 comments:

Post a Comment