పౌరసత్వ సవరణ చట్టం(CAA)ను అమలుచేసే విషయంలో బీజేపీ స్పష్టమైన వైఖరితో ఉంది. విపక్ష పార్టీలన్నీ కలిసొచ్చినా సరే సీఏఏ అమలుపై ఒక్క అంగుళం కూడా వెనక్కి తగ్గేది లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం స్పష్టం చేశారు. అయినా సరే విపక్షాలు వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలియజేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బీజేపీ నేతలు హెచ్చరిస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QoH2ok
సీఏఏని అమలుచేయకపోతే... రాష్ట్రపతి పాలన తప్పదు : బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
Related Posts:
వైసిపి లో చేరిన జీవిత - రాజశేఖర్ : నాడు ఆరోపణలు ఎందుకు చేసామంటే :ఇక ప్రచారంలోకి..!సినీ రంగం నుండి ప్రముఖ జంట వైసిపి లో చేరింది. జీవిత-రాజశేఖర్ ను కండువా కప్పి వైసిపి అధినేత జగన్ పార్టీలో కి ఆహ్వానించారు. గతంలో జగన్ పై అవిన… Read More
లోకసభ ఎన్నికలు 2019: నాగర్కర్నూల్ నియోజకవర్గం గురించి తెలుసుకోండినాగర్కర్నూల్ పార్లమెంటరీ నియోజకవర్గం గతంలో మహబూబ్ నగర్ జిల్లాలో ఉండేది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన జిల్లాల పునర్విభజన తర్వాత నాగర్కర్నూల్… Read More
మంగళగిరి లో మతలబు ఏంటి..? ఆర్కె, లోకేష్ మద్య రసవత్తర రాజకీయం..!!అమరావతి/హదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల హాట్ సీట్లలో ముందుంది గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం. ఇక్కడి నుంచి మొదటిసారి ఎన్నికల బరిలో అదృష్టం ప… Read More
ఏప్రిల్ 2019 శ్రీ విళంబి నామ సంవత్సర \" చైత్రమాసం\"లో శుభముహూర్తములుడా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిషులు , ఫోన్: 9440611151 గమనిక:- ఈ నెలలో శుభ కార్యక్రమాలకు శుభముహూర్తాలు మొత్తం ఎన్ని ఉన్నాయో అనే విషయంగా సామ… Read More
ఇస్రో హిస్టరీలో మరో సక్సెస్... ఇమిశాట్ రాకతో శత్రు రాడార్ల ఖేల్ ఖతం!భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో సక్సెస్ సాధించింది. పీఎస్ఎల్వీ సీ 45 రాకెట్ను విజయవంతంగా నింగిలోకి పంపింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ… Read More
0 comments:
Post a Comment