భువనేశ్వర్: మన పొరుగు రాష్ట్రం ఒడిశా కంప్లీట్ లాక్డౌన్లోకి జారుకోనుంది. ఇప్పటిదాకా వీకెండ్లో మాత్రమే లాక్డౌన్ను అమలు చేస్తూ వచ్చిన అక్కడి ప్రభుత్వం.. పూర్తిస్థాయి లాక్డౌన్ను ప్రకటించింది. రెండువారాల పాటు లాక్డౌన్లో ఉండబోతోంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఒడిశా ప్రభుత్వం సంపూర్ణ లాక్డౌన్ను విధించింది. ఈ లాక్డౌన్.. బుధవారం తెల్లవారు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ebnhwh
14 Day Lockdown: కర్ణాటక తరువాత మరో పక్క రాష్ట్రంలో కంప్లీట్ లాక్డౌన్: 5వ తేదీ నుంచి అమలు: రాకపోకలు బంద్
Related Posts:
ఏపీలో భారీగా పెరిగిన కరోనా కేసులు, 8వేలకు చేరువలో, మరో నలుగురు మృతిఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 17,609 మంది నమూనాలు పరీక్షించగా 465 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు ర… Read More
Coronavirus: CMO ఉద్యోగులకు కరోనా ? సీఎం జంప్, ఇప్పటికే సచివాలయంలో, అధికారులకు హడల్ !బెంగళూరు: కరోనా వైరస్ (COVID 19) కాటుకు సామాన్య ప్రజలతో పాటు అధికారంలో, ప్రతిపక్షంలో ఉన్న ప్రముఖ రాజకీయ నాయకులు హడలిపోతున్నారు. నువ్వానేనా అనే తేడా లే… Read More
టీడీపీ క్యాష్ అండ్ క్యాస్ట్ స్ట్రాటజీ ఇదే .. రాజ్యసభలో ఓటేసి.. టీడీపీపై రోజా ఫైర్ఏపీఐఐసీ చైర్మన్, నగరి ఎమ్మెల్యే రోజా టిడిపి అధినేత చంద్రబాబుపై, టీడీపీ నాయకులపై మాటల తూటాలు పేలుస్తున్నారు. రాజ్యసభ ఎన్నికల్లో టిడిపి పోటీ చేయడంపై విమ… Read More
India China Border Issue: ఇండియా టార్గెట్ గా చైనా హ్యాకర్లు .. సైబర్ ఇంటిలిజెన్స్ సంస్థ హెచ్చరికఇండియా చైనా ఉద్రిక్తతల నేపథ్యంలో భారత సైన్యం మృతి చెందిన ఘటనపై భగ్గుమన్న ఇండియా చైనాకు గుణపాఠం నేర్పాలని తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఇక ఇదే సమయంలో చైనా సైన్య… Read More
బోట్ కంట్రోల్ రూమ్ ప్రారంభోత్సవంలో రచ్చ... ప్రోటోకాల్ పాటించకుండా ఎంపీకి అవమానం...దేశంలోనే మొదటిసారిగా సురక్షిత పర్యాటకం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 9 చోట్ల బోట్ కంట్రోల్ రూమ్స్ను ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి జగన్… Read More
0 comments:
Post a Comment