కరోనా మహమ్మారి ఉదృతంగా ఉన్న భారతదేశం నుండి ప్రయాణికుల రాకను ఆస్ట్రేలియా నిషేధించింది. తమ పౌరులు ఎవరైనా దీనిని ఉల్లంఘిస్తే. స్వదేశానికి చేరుకునే ప్రయత్నం చేసేవారికి ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తామని వెల్లడించింది లేదా ముప్పై ఎనిమిది లక్షల రూపాయల వరకు జరిమానా విధిస్తామని పేర్కొంది. సోమవారం నాటికి ఆస్ట్రేలియాలో భారతదేశం నుండి వచ్చే ప్రయాణికులను
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3tbErOL
ఆస్ట్రేలియా షాకింగ్ నిర్ణయం : భారత్ నుండి వస్తే ఐదేళ్ళు జైలుకు, రూ.38 లక్షల జరిమానా!!
Related Posts:
సీఎం కొడుకు నామినేషన్: బోగస్ కంపెనీలు, రూ, 11 కోట్లు అప్పు, ఈసీకి ఫిర్యాదు, రద్దు చెయ్యండి!బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి కుమారుడు నిఖిల్ కుమారస్వామి మండ్య లోక్ సభ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్- జేడీఎస్ పార్టీల అభ్యర్థిగా … Read More
మిగిలింది మరో 8 రోజులే : కాంగ్రెస్ బ్రహ్మస్త్రం, కనీస ఆదాయ పథకంహైదరాబాద్ : సమయం సమీపిస్తోంది. మరో వారం రోజులే మిగిలి ఉంది. నేటితో మరో 8 రోజుల సమయం మాత్రమే ఉంది .. నేతలు, ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకోవడానికి. ఊరు,… Read More
ఇంట్లో చీపురు ఎక్కడ, ఎలా పెట్టాలిమనం ఇంట్లో ఉపయోగించే చీపురును ఎక్కడ ,ఎలా ఇంట్లో అమర్చుకోవాలి అనే విషయం చాలా మందికి తెలియక పొరపాటు చేస్తుంటారు. మన శాస్త్రం ప్రకారం కొన్ని సలహాలను పాటి… Read More
బెంగళూరులో 80 లక్షల దాటిన వాహనాల సంఖ్య, రిజిస్ట్రేషన్లు రద్దు చెయ్యలేం, కాలుష్యం!బెంగళూరు: ఐటీ, బీటీ సంస్థలకు ప్రసిద్ది చెందిన బెంగళూరు నగరం నేడు వాహనాల నగరంగా గుర్తింపు పొందింది. బెంగళూరు నగరంలో అధికారికంగా 80 లక్షలకు పైగా వాహనాలు… Read More
పెరుగుతున్న మందుబాబులు.. మార్చి లెక్కలు చూస్తే పరేషానే..!హైదరాబాద్ : భాగ్యనగరంలో మందుబాబుల సంఖ్య పెరుగుతూనే ఉంది. సైబరాబాద్ పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. తాగి రోడ్డెక్కేవారు మాత్రం పద్దతి మార్చుకోవడం… Read More
0 comments:
Post a Comment