కరోనా మహమ్మారి ఉదృతంగా ఉన్న భారతదేశం నుండి ప్రయాణికుల రాకను ఆస్ట్రేలియా నిషేధించింది. తమ పౌరులు ఎవరైనా దీనిని ఉల్లంఘిస్తే. స్వదేశానికి చేరుకునే ప్రయత్నం చేసేవారికి ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తామని వెల్లడించింది లేదా ముప్పై ఎనిమిది లక్షల రూపాయల వరకు జరిమానా విధిస్తామని పేర్కొంది. సోమవారం నాటికి ఆస్ట్రేలియాలో భారతదేశం నుండి వచ్చే ప్రయాణికులను
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3tbErOL
ఆస్ట్రేలియా షాకింగ్ నిర్ణయం : భారత్ నుండి వస్తే ఐదేళ్ళు జైలుకు, రూ.38 లక్షల జరిమానా!!
Related Posts:
బీజేపీలో చేరిన సప్న చౌదరీ..ఢిల్లీ : బిగ్బాస్ కంటెస్టెంట్, హర్యానా జానపద గాయని, డ్యాన్సర్ సప్నా చౌదరీ బీజేపీలో చేరారు. ఆమె కమలం పార్టీలో చేరుతారని కొన్ని నెలలుగా వార్తలు వస్తున్… Read More
హాస్పిటల్లో కరెంటు కష్టాలు.. సెల్ఫోన్ వెలుగులో డాక్టర్ల తంటాలు..లక్నో : యూపీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో దయనీయ స్థితికి మరో నిలువెత్తు నిదర్శనంగా నిలిచే ఘటన వెలుగులోకి వచ్చింది. ఒకవైపు కరెంట్ కోతలు, మరోవైపు లో ఓల్టేజ్ సమ… Read More
రాహుల్ గాంధీ 2.0..! ఇప్పుడు ఎంజాయ్ మూడ్: మొన్న సినిమా.... నిన్న దోశ...!!మాజీ ఎఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఓటమి నుండి పాఠాలు నెర్చుకుంటున్నాడు. వందేళ్ల పార్టీ తన సారధ్యంలో కుప్పకూలిపోవడంతో తిరిగి సాధరణ ప్రజలకు చేరువయ్యోంద… Read More
అమరావతిలో ఘరానా దొంగలు.. మట్టి, తట్ట అన్నీ మాయం.. ఏపీ రాజధానిలో ఏం జరుగుతోంది?అమరావతి : చీకటిపడగానే రెచ్చిపోతున్నారు. అందినకాడికి ఎత్తుకెళుతున్నారు. కాదేదీ దొంగతనానికి అనర్హమన్నట్లుగా.. మట్టి, తట్ట సహా కనిపించిందల్లా మాయం చేస్తు… Read More
దారుణం : బాలికపై 9 మంది గ్యాంగ్ రేప్.. రెండు రోజులపాటు నరకం చూపిన దుర్మార్గులుపొల్లాచ్చి : చట్టాలు ఎంత కఠినంగా ఉన్నా యువతలు, మహిళలపై అత్యాచారాలు ఆగడంలేదు. కామంతో కళ్లు మూసుకోపోయిన దుర్మార్గులు ఆడపిల్లల జీవితాలతో ఆటాడుకుంటున్నారు… Read More
0 comments:
Post a Comment