Monday, June 3, 2019

అది మా మేనిఫెస్టోలో ఉంది..కచ్చితంగా ఆ బిల్లును సభలో మళ్లీ ప్రవేశపెడతాం: రవిశంకర్ ప్రసాద్

న్యూఢిల్లీ: వివాదాస్పద ట్రిపుల్ తలాక్‌‌ బిల్లుపై కేంద్రం మళ్లీ దృష్టి సారించింది. ట్రిపుల్ తలాక్‌ను నిషేధిస్తూ బిల్లును లోక్‌సభలో మళ్లీ ప్రవేశపెడతామని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. గత నెలలో 16వ లోక్‌సభ రద్దు కావడంతో లోక్‌సభలో బిల్లు పాస్ కాకపోవడం.. ఆ తర్వాత రాజ్యసభలో పెండింగ్‌లో పడిపోవడంతో బిల్లు నీరుగారిపోయింది. సాధారణంగా రాజ్యసభలో

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WaKYIE

Related Posts:

0 comments:

Post a Comment