Monday, June 3, 2019

ప‌బ్లిగ్గా గంజాయి అక్ర‌మ ర‌వాణా: విజ‌య‌వాడ పీఎన్ బ‌స్‌స్టేష‌న్‌లో ప‌ట్టివేత‌

విజ‌య‌వాడ: రాష్ట్రంలో పెద్ద ఎత్తున గంజాయి అక్ర‌మంగా ర‌వాణా అవుతోంది. కొద్దిరోజుల కింద‌ట విశాఖ‌ప‌ట్నం జిల్లా ఏజెన్సీ గ్రామాల గుండా పొరుగు రాష్ట్రానికి త‌ర‌లుతున్న ట‌న్నుల కొద్దీ గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సారి ఏకంగా రాష్ట్ర ప‌రిపాల‌న‌కు కేంద్ర‌బిందువైన విజ‌య‌వాడ‌లోనే పెద్ద ఎత్తున గంజాయి అక్ర‌మ ర‌వాణా చోటు చేసుకుంది. విజ‌య‌వాడ‌లో 24

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JTI6yk

Related Posts:

0 comments:

Post a Comment