హైదరాబాద్ : గ్రూపు-2 అభ్యర్థుల చిక్కుముళ్లు వీడిపోయాయి. ఎంపిక ప్రక్రియకు ఏర్పడిన అడ్డంకులన్నీ తొలగిపోయాయి. బబ్లింగ్, వైట్నర్ వివాదంపై హైకోర్టు తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పుతో నియామక ప్రక్రియ చేపట్టేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిద్ధమవుతోంది. 2016లో పరీక్ష ..1032 గ్రూప్-2 ఉద్యోగాల కోసం 2016లో టీఎస్ పీఎస్సీ రాతపరీక్ష నిర్వహించింది. అయితే కొన్ని సెంటర్లలో
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WeA6tH
గ్రూప్ -2 అభ్యర్థులకు గుడ్ న్యూస్ : నియామక ప్రక్రియ చేపట్టాలని హైకోర్టు ఆదేశం
Related Posts:
టిక్టాక్ స్టార్ ఆత్మహత్య: ఫ్రెండ్ ప్రియురాలితో సన్నిహితంగా, చివరకు బలవన్మరణంనెల్లూరు: జిల్లా కేంద్రంలో శనివారం విషాద ఘటన చోటు చేసుకుంది. టిక్టాక్ స్టార్గా పేరు తెచ్చుకున్న ఓ 23ఏళ్ల యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. అతని మరణ… Read More
కరోనావైరస్ సోకినవారికి ఏఏ దేశాలు ఎలాంటి ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి?కోవిడ్ 19 పాజిటివ్ వచ్చినవారందరికీ నేరుగా 500 పౌండ్లు చెల్లించాలనే ప్రతిపాదనకు బ్రిటన్ ప్రభుత్వం అంగీకారం తెలుపలేదు. ఇలాంటి నగదు సహయం అందిస్తే కోవిడ్ … Read More
వర్ధంతి నాడే పరిటాల రవి ఫ్లెక్సీల కాల్చివేత -అనతపురంలో ఉద్రిక్తత -పరిటాల సునీత కీలక వ్యాఖ్యలుఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, టీడీపీ నేత పరిటాల రవి వర్ధంతి సందర్భంగా అనంతపురం జిల్లాలో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. పరిటాల రవి రాక్షసుడంటూ హిందూపురం వ… Read More
నిమ్మగడ్డకే ఆ నమ్మకం లేదు: సుప్రీం అనుమతి ఇచ్చినా: చంద్రబాబు వాడకం అది: వెంకట్రామిరెడ్డిఅమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్.. తనపై డీజీపీ గౌతమ్ సవాంగ్కు ఫిర్యాదు చేయడాన్ని ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఛైర్మన్ కాకర్ల వెంకట… Read More
ముంబైకి నాసిక్ నుంచి ముంబైకి మహారాష్ట్ర రైతులు మార్చ్, మద్దతుగా శరద్ పవార్ముంబై: కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ ఢిల్లీ సరిహద్దులో రైతులు నిర్వహిస్తున్న ఆందోళనకు మద్దతుగా మహారాష్ట్ర రైతులు భారీ కవాతు నిర… Read More
0 comments:
Post a Comment