Monday, June 3, 2019

గ్రూప్ -2 అభ్యర్థులకు గుడ్ న్యూస్ : నియామక ప్రక్రియ చేపట్టాలని హైకోర్టు ఆదేశం

హైదరాబాద్ : గ్రూపు-2 అభ్యర్థుల చిక్కుముళ్లు వీడిపోయాయి. ఎంపిక ప్రక్రియకు ఏర్పడిన అడ్డంకులన్నీ తొలగిపోయాయి. బబ్లింగ్, వైట్‌నర్ వివాదంపై హైకోర్టు తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పుతో నియామక ప్రక్రియ చేపట్టేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిద్ధమవుతోంది. 2016లో పరీక్ష ..1032 గ్రూప్-2 ఉద్యోగాల కోసం 2016లో టీఎస్ పీఎస్సీ రాతపరీక్ష నిర్వహించింది. అయితే కొన్ని సెంటర్లలో

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WeA6tH

Related Posts:

0 comments:

Post a Comment