Sunday, April 25, 2021

భారత్ సరిహద్దులన్నీ మూసివేసిన బంగ్లాదేశ్: మొన్నే ప్రధాని మోడీ సందర్శన..అంతలోనే

ఢాకా: పొరుగునే ఉన్న బంగ్లాదేశ్.. సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. భారత్‌తో పంచుకుంటోన్న సరిహద్దులన్నింటినీ మూసివేయాలని నిర్ణయించింది. సోమవారం ఉదయం నుంచీ వరుసగా సరిహద్దులను మూసివేస్తున్నట్లు సమాచారం అందుతోంది. 14 రోజుల తరువాతే వాటిని పునరుద్ధరించనుంది. భారత్‌లో కరోనా వైరస్ భయానకంగా విస్తరిస్తోన్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయాన్ని తీసుకుంది బంగ్లాదేశ్ ప్రభుత్వం. కరోనా వైరస్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aHyzpM

Related Posts:

0 comments:

Post a Comment