ఢాకా: పొరుగునే ఉన్న బంగ్లాదేశ్.. సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. భారత్తో పంచుకుంటోన్న సరిహద్దులన్నింటినీ మూసివేయాలని నిర్ణయించింది. సోమవారం ఉదయం నుంచీ వరుసగా సరిహద్దులను మూసివేస్తున్నట్లు సమాచారం అందుతోంది. 14 రోజుల తరువాతే వాటిని పునరుద్ధరించనుంది. భారత్లో కరోనా వైరస్ భయానకంగా విస్తరిస్తోన్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయాన్ని తీసుకుంది బంగ్లాదేశ్ ప్రభుత్వం. కరోనా వైరస్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aHyzpM
భారత్ సరిహద్దులన్నీ మూసివేసిన బంగ్లాదేశ్: మొన్నే ప్రధాని మోడీ సందర్శన..అంతలోనే
Related Posts:
జేడీఎస్-కాంగ్రెస్కు ఇద్దరు ఎమ్మెల్యేల షాక్, రిలాక్స్గా కుమారస్వామి: '2-3 రోజుల్లో బీజేపీ ప్రభుత్వంబెంగళూరు: కర్ణాటకలో రాజకీయాలు మలుపు తిరుగుతున్నాయి. రాజకీయ సంక్షోభం ముదురుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ నేత, మంత్రి శివకుమార్ రెండు రోజుల క్రితం మాట్లాడుత… Read More
ఏపీకి వచ్చి రాజకీయాలు వద్దని టీడీపీ నేతలు చెప్పారు, కానీ అందుకే కచ్చితంగా మాట్లాడుతా: తలసానివిజయవాడ/హైదరాబాద్: ఈ ప్రాంతానికి (ఆంధ్రప్రదేశ్) వచ్చి రాజకీయాలు మాట్లాడవద్దని కొందరు తెలుగుదేశం పార్టీ నేతలు తనతో చెప్పారని తెలంగాణ రాష్ట్ర మంత్రి తలస… Read More
మోడీ ప్రభుత్వం 'డబుల్' బొనాంజా: ఆదాయపన్ను పరిమితి రూ.5 లక్షలకు పెంచే ఛాన్స్, ఎప్పుడంటే?న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ దేశ భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నారని, కానీ రాజకీయాలు కూడా చేయాలని, నాలుగున్నరేళ్ల పాటు దేశం కోసం ఆలోచించారని, ఈ ఆరు న… Read More
ఎన్నికల్లో టీడీపీ ఏకపక్ష విజయం, పవన్ కళ్యాణ్ అంగీకరించారు: కేసీఆర్ ప్లాన్ అప్లై చేస్తున్న బాబుఅమరావతి: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఏకపక్ష విజయం సాధిస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం అన్నారు. సంక్… Read More
ఏపీలో ఎలా ఉంటావ్, ఎందుకలా చేశారో: జగన్-షర్మిలకు చంద్రబాబు గట్టి కౌంటర్అమరావతి: ఆంధ్రప్రదేశ్లో జీవిస్తూ, ఇక్కడే రాజకీయ పార్టీ నడుపుతూ కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన సోదరి షర్మిల వ్… Read More
0 comments:
Post a Comment