ఢాకా: పొరుగునే ఉన్న బంగ్లాదేశ్.. సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. భారత్తో పంచుకుంటోన్న సరిహద్దులన్నింటినీ మూసివేయాలని నిర్ణయించింది. సోమవారం ఉదయం నుంచీ వరుసగా సరిహద్దులను మూసివేస్తున్నట్లు సమాచారం అందుతోంది. 14 రోజుల తరువాతే వాటిని పునరుద్ధరించనుంది. భారత్లో కరోనా వైరస్ భయానకంగా విస్తరిస్తోన్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయాన్ని తీసుకుంది బంగ్లాదేశ్ ప్రభుత్వం. కరోనా వైరస్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aHyzpM
భారత్ సరిహద్దులన్నీ మూసివేసిన బంగ్లాదేశ్: మొన్నే ప్రధాని మోడీ సందర్శన..అంతలోనే
Related Posts:
చంపి... ఫేస్బుక్లో పోస్ట్చేసిన ఘనుడు....!!సాధరణంగా ఎవరైన ఇతర వ్యక్తిని హత్యచేస్తే... దాన్ని నుండి తప్పించుకునేందుకు నానా తంటాలు పడతారు. ఎక్కడా తాము దొరకకుండా పోలీసులను ముప్పుతిప్పలు పెడతారు . … Read More
వంశీ, నానిల స్వార్థం వల్లే జూనియర్ ఎన్టీఆర్ పార్టీని విడారు..మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వంశీ వల్లే జూనియర్ ఎన్టీఆర్ పార్టీని విడాడని టీడీపీ సినియర్ నేత మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. వాళ్ల ఇద్దరి టికెట్స్ … Read More
టీఆర్ఎస్ ఎమ్మెల్యే నివాసం, కార్యాలయంలో ఐటీ సోదాలుహైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్నారావు నివాసం, కార్యాలయంలో ఐటీ సోదాలు జరిగాయి. బుధవారం ఉదయం పలు దఫాలుగా ఐట… Read More
తిరుపతి లడ్డూ, అద్దె గదులు.. మద్యం ధర కూడా పెంచారు.. అంతా జే ట్యాక్స్ మాయ...జగన్ ప్రభుత్వ విధానాలతో ప్రజలకు నష్టం కలుగుతుందని టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో మద్యపాన నిషేధం అని చెప్పి.. ప్రభుత్వమే లిక్కర్ అమ్మ… Read More
సీఎంపీపై కాంగ్రెస్-ఎన్సీపీ నేతల చర్చ, బ్లూ ప్రింట్ రెడీ చేసిన జైరాం రమేశ్..చర్చోపచర్చల తర్వాత మహారాష్ట్రలో పొత్తు పొడవనుంది. శివసేనతో కలిసి కూటమి ఏర్పాటుచేస్తామని కాంగ్రెస్-ఎన్సీపీ స్పష్టంచేశాయి. దీంతో ఢిల్లీలో ఎన్సీపీ శరద్ ప… Read More
0 comments:
Post a Comment