Wednesday, November 20, 2019

తిరుపతి లడ్డూ, అద్దె గదులు.. మద్యం ధర కూడా పెంచారు.. అంతా జే ట్యాక్స్ మాయ...

జగన్ ప్రభుత్వ విధానాలతో ప్రజలకు నష్టం కలుగుతుందని టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో మద్యపాన నిషేధం అని చెప్పి.. ప్రభుత్వమే లిక్కర్ అమ్ముతుందని ఆరోపించారు. ఇదెక్కడి విధానం అని ప్రశ్నించారు. మద్యం విక్రయంపై గస్తీ ఉండాల్సిన పోలీసులు లిక్కర్ విక్రయించడం పరిస్థితికి అద్దం పడుతుందన్నారు. తణుకులో చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ జగన్ సర్కార్ చర్యలను దుయ్యబట్టారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XwwkxT

Related Posts:

0 comments:

Post a Comment