జగన్ ప్రభుత్వ విధానాలతో ప్రజలకు నష్టం కలుగుతుందని టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో మద్యపాన నిషేధం అని చెప్పి.. ప్రభుత్వమే లిక్కర్ అమ్ముతుందని ఆరోపించారు. ఇదెక్కడి విధానం అని ప్రశ్నించారు. మద్యం విక్రయంపై గస్తీ ఉండాల్సిన పోలీసులు లిక్కర్ విక్రయించడం పరిస్థితికి అద్దం పడుతుందన్నారు. తణుకులో చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ జగన్ సర్కార్ చర్యలను దుయ్యబట్టారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XwwkxT
తిరుపతి లడ్డూ, అద్దె గదులు.. మద్యం ధర కూడా పెంచారు.. అంతా జే ట్యాక్స్ మాయ...
Related Posts:
హైదరాబాద్లో 159 కంటైన్మెంట్ జోన్లు.. ఇదిగో పూర్తి జాబితా...తెలంగాణలో ఇప్పటివరకూ 3147 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా.. అందులో అత్యధికంగా హైదరాబాద్లోనే 1828 కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదవుతున్న కేసుల్లో అత్యధి… Read More
కరోనా ప్రపంచం: అత్యధిక మరణాలు, కొత్త కేసులతో రికార్డుల్లోకెక్కిన భారత్, ఇదీ లెక్కన్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్ మహమ్మారి భారతదేశంలోనూ తన విజృంభణ కొనసాగిస్తోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా మూడు లక్షల మందికిపైగా ప్రా… Read More
ఏపీలో ఇకపై 6‘ఆర్’లు పక్కాగా అమలు.. సీఎం జగన్ వినూత్న యత్నం.. దేశంలోనే తొలిసారి..లక్షల మందికి ఉపాధి కల్పించే పారిశ్రామిక రంగం.. విపరీతమైన కాలుష్యాన్ని వెదజల్లుతూ అదే ప్రజలను బలిపెడుతోందనే ఆరోపణలు మనం తరచూ వింటుంటాం. ఇటీవల విశాఖపట్న… Read More
షాకింగ్ : జులై 15 నాటికి చెన్నై పరిస్థితి ఎలా ఉండబోతుందంటే.. ఇదీ ఎంజీఆర్ వర్సిటీ అంచనా..దేశంలో ముంబై,తమిళనాడు కరోనా పాజిటివ్ కేసుల్లో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. దక్షిణ తమిళనాడులో రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కేసుల తీవ్రత ఇల… Read More
Sonali Phogat: బతికే హక్కు లేదంటూ అధికారిని చెప్పుతో కొట్టారు, ఎందుకంటే..?(వీడియో)ఛండీగఢ్: టిక్టాక్ స్టార్, భారతీయ జనతా పార్టీ నేత సోనాలీ ఫోగట్ ఓ వివాదంలో చిక్కుకున్నారు. హర్యానాలోని హిసార్లో ఓ ప్రభుత్వ అధికారిపై ఆమె చేయి చేసుకున్… Read More
0 comments:
Post a Comment