న్యూఢిల్లీ: దేశంలో సెకండ్ వేవ్లో కరోనా కేసులు ఉధృతంగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఆక్సిజన్ వినియోగానికి కొన్ని పరిశ్రమలకు ఇచ్చిన మినహాయింపును కూడా తొలగించింది. ఇకపై అన్ని ఉత్పత్తి కేంద్రాల్లో తయారయ్యే ద్రవ ఆక్సిజన్ను కేవలం వైద్య అవసరాల కోసమే వినియోగించాలని స్పష్టం చేసింది. ఈ నిర్ణయం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3xlaJdg
కేంద్ర మరో కీలక నిర్ణయం: ఇక ఆక్సిజన్ వైద్యానికి మాత్రమే, పరిశ్రమలకు మినహాయింపు లేదు
Related Posts:
ట్రయాంగిల్ లవ్స్టోరీ? జగన్ను కలవరపరిచిన గాజువాక హత్యోదంతం: రూ.10 లక్షల సాయం: సుచరితకువిశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా గాజువాక శనివారం రాత్రి జరిగిన హత్యోదంతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని దిగ్భ్రాంతికి గురి చేసింది. కలవరపరిచింది మొ… Read More
SRH vs RCB మ్యాచ్ చుట్టూ వివాదం: ఆ డెసిషన్పై సీనియర్ల షాక్: అంపైర్ల తీరుపై డౌట్స్షార్జా: విరాట్ కోహ్లీ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు హైఓల్టేజ్ షాక్ ఇచ్చిన మ్యాచ్ చుట్టూ మరో వివాదం కమ్ముకుంది. సన్ రైజర్స్ హైదరాబాద్తో జరి… Read More
కరోనా: ట్రంప్ సభల్లో 30వేల మందికి వైరస్ -అందులో 700 మృతి - యూఎస్లో కొత్తగా 72వేల కేసులుకరోనా వైరస్ సెకండ్ వేవ్ ప్రపంచ దేశాలను కుదిపేస్తోంది. ఇప్పటికే బ్రిటన్ సహా యూరప్ లోని పలు దేశాలు మళ్లీ లాక్ డౌన్ లోకి వెళ్లిపోయాయి. ఎన్నికలు జరుగుతోన్… Read More
IPL 2020: సన్ రైజర్స్ డ్రెస్సింగ్ రూంలో కోహ్లీ... యువ ఆటగాళ్లకు క్లాస్దుబాయ్: ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) అదరగొట్టింది. తొలుత బంతితో, తర్వాత బ్యాటుతో ఆధిపత… Read More
IPL 2020: మేమింకా ప్లేఆఫ్ రేసులో ఉన్నాం.. అద్భుతం చేస్తాం: స్టీవ్ స్మిత్దుబాయ్: యూఏఈలో జరుగుతున్న ఐపీఎల్ 2020లో తమ జట్టు ఒడుదొడుకులు ఎదుర్కొంటూ ముందుకు సాగిందని రాజస్థాన్ రాయల్స్ సారథి స్టీవ్ స్మిత్ అన్నాడు. మా ప్లేఆఫ్ … Read More
0 comments:
Post a Comment