Sunday, April 25, 2021

కేంద్ర మరో కీలక నిర్ణయం: ఇక ఆక్సిజన్ వైద్యానికి మాత్రమే, పరిశ్రమలకు మినహాయింపు లేదు

న్యూఢిల్లీ: దేశంలో సెకండ్ వేవ్‌లో కరోనా కేసులు ఉధృతంగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఆక్సిజన్ వినియోగానికి కొన్ని పరిశ్రమలకు ఇచ్చిన మినహాయింపును కూడా తొలగించింది. ఇకపై అన్ని ఉత్పత్తి కేంద్రాల్లో తయారయ్యే ద్రవ ఆక్సిజన్‌ను కేవలం వైద్య అవసరాల కోసమే వినియోగించాలని స్పష్టం చేసింది. ఈ నిర్ణయం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3xlaJdg

Related Posts:

0 comments:

Post a Comment