Wednesday, November 20, 2019

వంశీ, నానిల స్వార్థం వల్లే జూనియర్ ఎన్టీఆర్ పార్టీని విడారు..

మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వంశీ వల్లే జూనియర్ ఎన్టీఆర్ పార్టీని విడాడని టీడీపీ సినియర్ నేత మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. వాళ్ల ఇద్దరి టికెట్స్ కోసం ఎన్టీఆర్‌ను వాడుకున్నారని ఆయన ఆరోపించారు. ఇక పార్టీని విడిన దేవినేని అవినాష్‌ది నిలకడ లేని రాజకీయమని విమర్శించారు. వైసీపీ అధికారం పోయిన వెంటనే తిరిగి టీడీపీలోకి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QyEWmd

Related Posts:

0 comments:

Post a Comment