చర్చోపచర్చల తర్వాత మహారాష్ట్రలో పొత్తు పొడవనుంది. శివసేనతో కలిసి కూటమి ఏర్పాటుచేస్తామని కాంగ్రెస్-ఎన్సీపీ స్పష్టంచేశాయి. దీంతో ఢిల్లీలో ఎన్సీపీ శరద్ పవార్ నివాసంలో కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. కనీస ఉమ్మడి ప్రణాళికపై చర్చించారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నేతలు జైరాం రమేశ్, అహ్మద్ పటేల్, మల్లిఖార్జున ఖర్గే, పృథ్వీరాజ్ చౌహాన్, కేసీ వేణుగోపాల్, ఎన్ీసపీ నుంచి సుప్రియ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XylJlS
సీఎంపీపై కాంగ్రెస్-ఎన్సీపీ నేతల చర్చ, బ్లూ ప్రింట్ రెడీ చేసిన జైరాం రమేశ్..
Related Posts:
కరోనా వ్యాక్సిన్ తీసుకున్నా.. కాంగ్రెస్ నేత, నటి నగ్మాకు కరోనా పాజిటివ్కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా చాలా మంది ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ఈ సమయంలో వ్యాక్సినేషన… Read More
corona cases in india .. భారత్ లో కరోనా డేంజర్ బెల్స్, నిన్న ఒక్క రోజే లక్షా 26వేలకు పైగా కేసులు ,685మరణాలుభారతదేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . విపరీతంగా పెరుగుతున్న కేసులతో భారతదేశంలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. తాజాగా నమోదైన కేసులు దేశ ప్రజలను వణిక… Read More
అనూహ్యం: సుప్రీంకోర్టు కొలీజియం గరం గరం -జస్టిస్ రమణకు పదవి దక్కినా భేటీ ఎందుకు? -తొలి మహిళా సీజేఐ!అత్యున్నత న్యాయస్థానంలో న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించి అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. జడ్జిల నియామకాల్ని కొలీజియం వ్యవస్థ ద్వారా చ… Read More
viral video : మిసెస్ వరల్డ్ పోటీల్లో షాకింగ్- విజేత కిరీటం లాక్కొన్న మాజీ విన్నర్శ్రీలంకలో తాజాగా జరిగిన మిసెస్ వరల్డ్ అందాల పోటీల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. మిసెస్ వరల్డ్ పోటీలకు శ్రీలంక నుంచి విజేతగా ఎంపికైన పుష్పిక డిస… Read More
తిరుపతిలో హోరాహోరీ- ప్రచార బరిలోకి చంద్రబాబు-14న జగన్తో బిగ్ఫైట్ ?తిరుపతి ఉపఎన్నిక ప్రచారంలో ముక్కోణపు పోటీ నెలకొంది. తొలుత వైసీపీ ఏకపక్ష విజయాన్ని సొంతం చేసుకుంటుందని భావించినా మారుతున్న సమీకరణాల నేఫథ్యంలో ఆ పార్టీ … Read More
0 comments:
Post a Comment