Monday, February 18, 2019

ఉగ్రదాడికి ప్రతీకారం, పాక్ కు చైనా మద్దతు, ప్రత్యుత్తరానికి సమయం, అన్ని యుధ్దాల్లో!

బెంగళూరు: ఉగ్రవాదులను పెంచిపోషిస్తున్న పాకిస్తాన్ కు తగిన గుణపాఠం చెప్పవలసిన సమయం వచ్చిందని, పూల్వామా ఉగ్రదాడికి ప్రత్యుత్తరం చెప్పాలని, ప్రధాని నరేంద్ర మోడి సైనికులకు సంపూర్ణ స్వాతంత్రం ఇచ్చారని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప అన్నారు. బెంగళూరు బీజేపీ నగర కార్యకర్తలు మౌర్య సర్కిల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వీర జవాన్లకు బీఎస్. యడ్యూరప్ప నివాళులు అర్పించారు. అనంతరం పాకిస్తాన్ తీరుకు వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2NcNs6z

Related Posts:

0 comments:

Post a Comment