పుల్వామా : కశ్మీర్ పుల్వామా ఉగ్రదాడిలో 40 మందికి పైగా జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశవ్యాప్తంగా విషాదం నెలకొంది. ఆ ఘటన నుంచి ఇంకా తేరుకోకముందే.. కశ్మీర్ లో మళ్లీ అలజడి రేగింది. పుల్వామా జిల్లాలోని పింగ్లాన్ ఏరియాలో ముష్కరులు మరోసారి పంజా విసిరారు. సైన్యానికి, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఆర్మీ మేజర్ తో
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2SY3qXC
పుల్వామాలో తుపాకుల మోత.. నలుగురు సైనికులు మృతి
Related Posts:
ప్రచారాల్లో మంత్రుల ఫోటోలు కట్... సీఎం ఫోటో మాత్రమే ఉండాలి... సీఎంవో ఆదేశాలుఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్న ప్రభుత్వ పథకాల ప్రచారంపై కొత్త నిబంధనలు రాబోతున్నాయి. ప్రభుత్వ పథకాలపై ఇప్పటివరకు ఉన్న మంత్రుల ఫోటోలు కనిపించకుండా పోనున్… Read More
అంతా వారే చేశారు: జూనియర్, సీనియర్ పవార్లపై దేవేంద్ర ఫడ్నవీస్ సంచలన వ్యాఖ్యలుముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో ఇటీవల చోటు చేసుకున్న నాటకీయ పరిణామాలపై మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ … Read More
ఎన్హెచ్ఆర్సీ వద్దకు దిశ తల్లిదండ్రులుదిశ నిందితుల ఎన్కౌంటర్పై రెండు రోజులుగా విచారణ జరుపుతున్న బృందం దిశ తల్లిదండ్రుల వద్ద కూడ సమాచారం సేకరించనుంది. వారి స్టేట్మెంట్ను సైతం రికార్డ్ చ… Read More
పెద్ద విగ్రహాలు కాదు! ఆర్థిక మందగమనం: మోడీ సర్కారుపై రఘురాం రాజన్ కీలక వ్యాఖ్యలున్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు భారత రిజర్వు బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురాం రాజన్. ప్రధాని కార్యాలయంలో అధికారం కేంద్రీకృత… Read More
విజయ సాయిరెడ్డి చెక్ పెట్టేసారు : సీఎం ఆగ్రహంతో..ఇంత రిలాక్స్డ్ గా: వీడియో వైరల్..!వైసీపీలో సీఎం జగన్ తరువాతి స్థానం దాదాపు విజయ సాయి రెడ్డిదే. రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ పార్టీ అటు కేంద్రానికి..ఇటు ఏపీ ప్రభుత్వానికి మధ్య సంధాన కర్తగా వ్… Read More
0 comments:
Post a Comment